కృష్ణహోమ్

విజయవాడ లో ఉగ్రవాదుల అరెస్టు

విజయవాడలో అనుమానాస్పద ఉగ్రవాద సంబంధాల విషయం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన ముగ్గురు యువకులు—మొహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహైల్ బేగ్, మొహమ్మద్ దానిష్—ను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం వారిని విచారిస్తున్న అధికారులు, పాకిస్తాన్‌లో ఉన్న హ్యాండ్లర్లతో వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వన్‌టౌన్ ప్రాంతంలోని ఒక మసీదులో వీరు పరిచయం అయినట్లు తెలిసింది. వివిధ ప్రాంతాల్లో యువతను ప్రేరేపించి ఉగ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Related posts

సమస్యల వలయంలో చిక్కుకున్న ఎయిర్ టెల్

Satyam News

ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలి

Satyam News

కృష్ణా జలాల విషయం పట్టించుకోని సీఎం

Satyam News

తోపుడు బండ్ల వ్యాపారుల నుండి అక్రమ వసూళ్లు

Satyam News

మిథున్ రెడ్డికి బిగ్‌షాక్..బెయిల్ రద్దు.?

Satyam News

45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు: చరిత్ర సృష్టించిన నితిన్

Satyam News

Leave a Comment