Month : May 2026

ప్రపంచంహోమ్

అమెరికా ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలౌతుందా?

Satyam News
అమెరికా–ఇరాన్ మధ్య పరిస్థితి ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తంగా కొనసాగుతోంది. యుద్ధం పూర్తిగా ఆగకపోయినా, తాత్కాలిక విరమణ తర్వాత మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజా పరిణామాలు చూస్తే పరిస్థితి మళ్లీ యుద్ధ దిశగా వెళ్లే అవకాశాలు...
సినిమాహోమ్

ఫెమీనా మిస్ ఇండియా గా యశికా శర్మ

Satyam News
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన 19 ఏళ్ల యువతి యశికా శర్మ ప్రతిష్టాత్మక సౌందర్య పోటీలో విశేష ప్రతిభ కనబరిచి నగరానికి గర్వకారణంగా నిలిచింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో నిర్వహించిన 61వ ఎడిషన్ ఫెమీనా మిస్...
జాతీయంహోమ్

ఢిల్లీలో అగ్ని ప్రమాదం: 9 మంది మృతి

Satyam News
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న నివాస సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక వివరాలు సూచిస్తున్నాయి. ఏసీ...
సినిమాహోమ్

సినీ దర్శకుడు పి సి ఆదిత్య కు దాదా ఫాల్కే గౌరవ పురస్కారం

Satyam News
విలక్షణ దర్శకుడు నిత్య ప్రయోగశీలి డాక్టర్ పిసి ఆదిత్యను మరొక ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 156వ జయంతి సందర్భంగా ఢిల్లీకి చెందిన...
ప్రత్యేకంహోమ్

విమానయానంపై తీవ్ర ప్రభావం: తగ్గుతున్న విమాన సర్వీసులు

Satyam News
గల్ఫ్ యుద్ధ ప్రభావం విమానయాన సంస్థలపై తీవ్రంగా పడబోతున్నది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలలోని విమానయాన సంస్థలు తమ సర్వీసులను కుదించుకుంటున్నాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల ప్రభావంతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు భారీగా...
రంగారెడ్డిహోమ్

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

Satyam News
డీజిల్ పోసుకొని ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బతుకుతెరువు కోసం నగరానికి వలసకు వచ్చిన ఒక...
హైదరాబాద్హోమ్

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే

Satyam News
ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. MCRHRD లో శాసనసభ, శాసనమండలి విప్ లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను విప్ లు...
ముఖ్యంశాలుహోమ్

కాలువల మరమ్మత్తు కోసం 397 కోట్లు విడుదల

Satyam News
నీటిపారుదల రంగంలో అత్యంత కీలకమైన కాలువల వ్యవస్థ నిర్వహణకు గాను రూ. 397 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చినట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ పనులన్నీ వచ్చే...
తూర్పుగోదావరి

రాయవరం లో అర్ధరాత్రి రేషన్ బియ్యం అక్రమ రవాణా

Satyam News
తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల కేంద్రంలో పేదలకు అందాల్సిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) రేషన్ బియ్యం అక్రమంగా తరలింపుకు గురవుతున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రేషన్...
హైదరాబాద్హోమ్

ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ కు పీఎం మోడీ

Satyam News
ఈ నెల పదో తేదీన హైదరాబాద్ కు పీఎం మోడీ రానున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ హిమాయత్ నగర్ నారాయణ గూడాలో స్వయంగా...