26.3 C
Hyderabad
September 19, 2026
విశాఖపట్నంహోమ్

గోదారోళ్ళ స్టైల్ అదిరింది గా…

నర్సీపట్నం మున్సిపాలిటీ శాంతినగర్లో నివసించేనాళం రమేష్ కుమార్, కళావతి దంపతులు తమ కొత్త అల్లుడు శ్రీహర్ష లక్ష్మీ నవ్యకు తొలి సంక్రాంతి పండగ సందర్భంగా అరుదైన స్వాగతం పలికారు. గోదారోళ్ల స్టైల్ తరహాలో తమ అల్లుడు వయసు 29 సంవత్సరాలు పురస్కరించుకొని ఏకంగా 290 పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. గురువారం ఇంటికి భోజనానికి వచ్చిన అల్లుడు కళ్ళ ముందు అన్ని పిండి వంటలు కనపడేసరికి సంభ్రమాచార్యులకు లోనయ్యారు.

Related posts

18 న ఖమ్మం వస్తున్న సీఎం రేవంత్

Satyam News

తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించండి

Satyam News

యాదగిరిగుట్టలో వేదపాఠశాలకు శంకుస్థాపన

Satyam News

ఏపీకి 3 బుల్లెట్‌ రైళ్లు…. గంటలో హైదరాబాద్‌ to విజయవాడ

Satyam News

లక్షలాది మంది భక్తులతో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

Satyam News

బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ లు

Satyam News

Leave a Comment