26.3 C
Hyderabad
September 19, 2026
విజయనగరంహోమ్

గోవా గవర్నర్ విజయనగరం రాక

#Ashokgajapatiraju

గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం విజయనగరం కు వచ్చారు. నగరంలో ఎత్తు బ్రిడ్జి డౌన్ లో సాలూరు వెళ్లే రహదారి ఉన్న అశోక్ బంగ్లా వచ్చారు. ఈ మేరకు ఏఆర్ సిబ్బంది గోవా గవర్నర్ కు గాడ్ ఆఫ్ ఆనర్ చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా సీఐ సూరినాయుడు, వన్ సీఐ ఆర్వీకే. చౌదరిలు బందోబస్త్ గా ఉన్నారు. కాగా బంగ్లా సెక్యూరిటీ గా వన్ టౌన్ ఎస్ఐ లీలావతి ఇంచార్జ్ గా ఉంటున్నారు.

Related posts

డీఎంకే పంచన చేరిన పనీర్ సెల్వం

Satyam News

భారత్ నౌకలపై ఇరాన్ దాడి: పొరపాటా గ్రహపాటా?

Satyam News

తైవాన్ విషయంలో అమెరికాను హెచ్చరించిన చైనా?

Satyam News

సత్తుపల్లి ఓసి లో భట్టి విక్రమార్క క్షేత్రస్థాయి పరిశీలన

Satyam News

గ్రామ పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల

Satyam News

గవర్నర్‌ను కలిసిన నూతన సీఎస్ సంజయ్ జాజు

Satyam News

Leave a Comment