హైదరాబాద్హోమ్

గవర్నర్‌ను కలిసిన నూతన సీఎస్ సంజయ్ జాజు

#SanjaiJaju

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు శుక్రవారం లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజుకు గవర్నర్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యాల సాధనలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. భేటీ సందర్భంగా రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు. సమావేశంలో  గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  ఎం దాన కిషోర్ ఉన్నారు.

Related posts

ప్రభుత్వాన్ని నిలదీయండి.. ప్రతిపక్షాన్ని కాదు

Satyam News

బచ్చలికూర జోసఫ్ సన్నిహితురాలిని కలిసిన జగన్

Satyam News

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిడమర్రు మోడల్ స్కూల్

Satyam News

రేవంత్ వ్యూహంతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి…..

Satyam News

అమరావతిలో హైటెక్‌ ఫిల్మ్‌ సిటీ….!!

Satyam News

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణ మహోత్సవం

Satyam News

Leave a Comment