వరంగల్హోమ్

గ్రామ పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు రూ.387.53కోట్లను శుక్రవారం విడుదల చేసింది. గత రెండు విడతలతో కలిపి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.1,034.42 కోట్ల నిధులు రాగా ఇంకా రూ.2 వేల కోట్ల మేర పెండింగులో ఉన్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటు, రహదారుల మరమ్మతు పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెలాఖరులోపు నిధులు అందాలి. గ్రామపంచాయతీల అవసరాల దృష్ట్యా పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని మంత్రి సీతక్క కోరారు.

Related posts

“ఆపరేషన్ వజ్రప్రహార్” లో 13 బైక్స్ సీజ్‌

Satyam News

రోడ్డు ప్రమాదంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ చౌదరి మృతి

Satyam News

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల?

Satyam News

సంపూర్ణ చంద్రగ్రహణం ఇప్పుడు పరిపూర్ణం

Satyam News

బీ ఎం ఎస్ జాతీయ అధ్యక్షుడు గా సుంకరి మల్లేశం

Satyam News

చంద్రబాబు చొరవ తో ఏపీకి ఈ రూట్‌లో కొత్త రైల్వే లైన్

Satyam News

Leave a Comment