వరంగల్హోమ్

గ్రామ పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు రూ.387.53కోట్లను శుక్రవారం విడుదల చేసింది. గత రెండు విడతలతో కలిపి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.1,034.42 కోట్ల నిధులు రాగా ఇంకా రూ.2 వేల కోట్ల మేర పెండింగులో ఉన్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటు, రహదారుల మరమ్మతు పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెలాఖరులోపు నిధులు అందాలి. గ్రామపంచాయతీల అవసరాల దృష్ట్యా పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని మంత్రి సీతక్క కోరారు.

Related posts

వేకువ ఝామున ఆకస్మిక తనిఖీ

Satyam News

కడపలో వైకాపాకు భారీ షాక్..

Satyam News

జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం

Satyam News

సురక్షిత ఆహారం మాత్రమే విక్రయించండి

Satyam News

తప్పుడు ప్రచారంపై వివరణ కోరిన ప్రభుత్వం

Satyam News

రేపటిలోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలి

Satyam News

Leave a Comment