26.3 C
Hyderabad
September 19, 2026
వరంగల్హోమ్

గ్రామ పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు రూ.387.53కోట్లను శుక్రవారం విడుదల చేసింది. గత రెండు విడతలతో కలిపి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.1,034.42 కోట్ల నిధులు రాగా ఇంకా రూ.2 వేల కోట్ల మేర పెండింగులో ఉన్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటు, రహదారుల మరమ్మతు పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెలాఖరులోపు నిధులు అందాలి. గ్రామపంచాయతీల అవసరాల దృష్ట్యా పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని మంత్రి సీతక్క కోరారు.

Related posts

‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ టీజర్ విడుదల!

Satyam News

ప్రతి ఓటరును SIRలో భాగస్వామిని చేయండి

Satyam News

అన్నా క్యాంటీన్ లో చంద్రబాబు దంపతుల అల్పాహారం

Satyam News

మెడికో ప్రియాంక భౌతికకాయానికి మంత్రి నివాళి

Satyam News

‘సర్దార్ సర్వాయి పాపన్న’ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ

Satyam News

పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం

Satyam News

Leave a Comment