వరంగల్హోమ్

గ్రామ పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు రూ.387.53కోట్లను శుక్రవారం విడుదల చేసింది. గత రెండు విడతలతో కలిపి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.1,034.42 కోట్ల నిధులు రాగా ఇంకా రూ.2 వేల కోట్ల మేర పెండింగులో ఉన్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటు, రహదారుల మరమ్మతు పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెలాఖరులోపు నిధులు అందాలి. గ్రామపంచాయతీల అవసరాల దృష్ట్యా పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని మంత్రి సీతక్క కోరారు.

Related posts

జపాన్ లో తీవ్ర భూకంపం: సునామీ హెచ్చరిక

Satyam News

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

Satyam News

అమెరికాలో మండిపోతున్న పెట్రోల్ ధరలు

Satyam News

కళ్యాణదుర్గం వైకాపా ‘కుబేరుడు’… ఒక ఫోటోషాప్!

Satyam News

గొడ్డలి పార్టీ వల్ల ఆగిన ఉత్తరాంధ్ర అభివృద్ధి

Satyam News

ఆందోళనకర పరిస్థితి లోకి మళ్ళీ న్యూఢిల్లీ

Satyam News

Leave a Comment