విజయనగరంహోమ్

గోవా గవర్నర్ విజయనగరం రాక

#Ashokgajapatiraju

గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం విజయనగరం కు వచ్చారు. నగరంలో ఎత్తు బ్రిడ్జి డౌన్ లో సాలూరు వెళ్లే రహదారి ఉన్న అశోక్ బంగ్లా వచ్చారు. ఈ మేరకు ఏఆర్ సిబ్బంది గోవా గవర్నర్ కు గాడ్ ఆఫ్ ఆనర్ చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా సీఐ సూరినాయుడు, వన్ సీఐ ఆర్వీకే. చౌదరిలు బందోబస్త్ గా ఉన్నారు. కాగా బంగ్లా సెక్యూరిటీ గా వన్ టౌన్ ఎస్ఐ లీలావతి ఇంచార్జ్ గా ఉంటున్నారు.

Related posts

బీజేపీ ప్రభుత్వానికి మమత తాజా హెచ్చరిక

Satyam News

శ్రీవారికి వెండి గంగాళం విరాళం

Satyam News

మున్నేరు–పాలేరు గ్రావిటీ లింక్ పథకం రైతులకు వరం

Satyam News

భారత్ ఈవీఎం లను కొంటున్న ఇండోనేషియా

Satyam News

చందాలు తీసుకోకుండా పార్టీ నడిపే ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్

Satyam News

జవాన్ల సంక్షేమానికి మోదీ సర్కార్ కు అత్యంత ప్రాధాన్యత

Satyam News

Leave a Comment