విజయనగరంహోమ్

గోవా గవర్నర్ విజయనగరం రాక

#Ashokgajapatiraju

గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గురువారం విజయనగరం కు వచ్చారు. నగరంలో ఎత్తు బ్రిడ్జి డౌన్ లో సాలూరు వెళ్లే రహదారి ఉన్న అశోక్ బంగ్లా వచ్చారు. ఈ మేరకు ఏఆర్ సిబ్బంది గోవా గవర్నర్ కు గాడ్ ఆఫ్ ఆనర్ చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా సీఐ సూరినాయుడు, వన్ సీఐ ఆర్వీకే. చౌదరిలు బందోబస్త్ గా ఉన్నారు. కాగా బంగ్లా సెక్యూరిటీ గా వన్ టౌన్ ఎస్ఐ లీలావతి ఇంచార్జ్ గా ఉంటున్నారు.

Related posts

అమరావతి ఇక అఖండ జ్యోతి!

Satyam News

మహిళా రిటైర్ ఎస్‌.ఐ. మల్లేశ్వరి సేవలు అభినందనీయం

Satyam News

గంజాయి విక్ర‌యిస్తే ఏన్డీపీఎస్ చ‌ట్టం మేర‌కు జైలు

Satyam News

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ హబ్

Satyam News

నయనతార కు భర్త అంటే ఎంత ప్రేమో

Satyam News

రామడుగు పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం

Satyam News

Leave a Comment