25.2 C
Hyderabad
September 20, 2026
తూర్పుగోదావరిహోమ్

సీలైన్ సర్వీసెస్ సంస్థ ఎం డి గరగ స్వామిని అభినందించిన బుర్ర

సీలైన్ సర్వీస్ సంస్థ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాకినాడ జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు మరియు రాజన్ ఏవియేషన్ చైర్మన్ సి ఎస్ నాయుడు అన్నారు.

కాకినాడ గుడారి గుంటలోని ల్యాండ్ మార్క్ రెసిడెన్సి మూడో అంతస్తులు కొత్తగా ప్రారంభిస్తున్న సిలైన్ సర్వీసెస్ సంస్థ ఎండి గరగ స్వామిని కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టు కార్యక్రమాలను అడిగి తెలుసుకుని ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఇటువంటి కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామని, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు.

Related posts

వాటర్ డైవర్షన్ ను అధికారులు అడ్డుకోవాలి

Satyam News

కార్యకర్తలకు గుర్తింపునిచ్చే పార్టీ  టీడీపీ

Satyam News

కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

Satyam News

ట్రంప్ హెచ్చరికలతో అట్టుడుకుతున్న గల్ఫ్

Satyam News

గుడివాడలో వేడెక్కిన రాజకీయం

Satyam News

భారత్‌ కు పాకిస్తాన్ రక్షణ మంత్రి హెచ్చరిక

Satyam News

Leave a Comment