26.3 C
Hyderabad
September 19, 2026
అనంతపురంహోమ్

వాటర్ డైవర్షన్ ను అధికారులు అడ్డుకోవాలి

#SatyaKumarYadav

పియేబిఆర్ రైట్ కెనాల్ ద్వారా ధర్మవరం నియోజకవర్గం లోని చెరువులను నింపే విషయమై అనంతపురం, సత్యసాయి జిల్లా కలెక్టర్లతో మంత్రి సత్యకుమార్ మంగళవారం మాట్లాడారు. సోర్స్ వద్ద 600 క్యూ సెక్కులు విడుదల అవుతుండగా, మన్నీల వద్ద కు వచ్చే సరికి కేవలం 65 క్యూ సెక్కులే వస్తుండటంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇద్దరు కలెక్టర్లు దీనిపై సంయుక్త సమావేశం నిర్వహించుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికైనా వారబంది నిర్వహించి కింద ఉన్న గ్రామాలకు న్యాయం చేయాలన్నారు. పైన వాటర్ డైవర్షన్ జరుగుతున్నందున స్పెషల్ పోలీస్ లను బందోబస్త్ ఏర్పాటు చేసిన నీటి చౌర్యం ఆపాలని జిల్లా ఎస్పీకి చెప్పారు. సంబందిత శాఖల అధికారులు ధర్మవరం నియోజకవర్గంలో చెరువులను నింపేoదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related posts

ఘనంగా హైదరాబాద్ సిటీ పోలీసుల హోలీ వేడుకలు

Satyam News

రోడ్డును ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Satyam News

నెట్టెంపాడు భూ సేకరణ 45 రోజుల్లోగా పూర్తవ్వాలి

Satyam News

రైస్ పుల్లింగ్ పేరుతో చీటింగ్ చేసిన వైసీపీ నేత

Satyam News

స్వర్ణ నారావారి పల్లె తరహాలో స్వర్ణ చంద్రగిరి కి ప్రణాళిక

Satyam News

పోలీసు వలలో చిక్కిన భారీ నకిలీ కరెన్సీ రాకెట్

Satyam News

Leave a Comment