అనంతపురంహోమ్

వాటర్ డైవర్షన్ ను అధికారులు అడ్డుకోవాలి

#SatyaKumarYadav

పియేబిఆర్ రైట్ కెనాల్ ద్వారా ధర్మవరం నియోజకవర్గం లోని చెరువులను నింపే విషయమై అనంతపురం, సత్యసాయి జిల్లా కలెక్టర్లతో మంత్రి సత్యకుమార్ మంగళవారం మాట్లాడారు. సోర్స్ వద్ద 600 క్యూ సెక్కులు విడుదల అవుతుండగా, మన్నీల వద్ద కు వచ్చే సరికి కేవలం 65 క్యూ సెక్కులే వస్తుండటంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇద్దరు కలెక్టర్లు దీనిపై సంయుక్త సమావేశం నిర్వహించుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికైనా వారబంది నిర్వహించి కింద ఉన్న గ్రామాలకు న్యాయం చేయాలన్నారు. పైన వాటర్ డైవర్షన్ జరుగుతున్నందున స్పెషల్ పోలీస్ లను బందోబస్త్ ఏర్పాటు చేసిన నీటి చౌర్యం ఆపాలని జిల్లా ఎస్పీకి చెప్పారు. సంబందిత శాఖల అధికారులు ధర్మవరం నియోజకవర్గంలో చెరువులను నింపేoదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related posts

అప్పుల ఊబిలో కూరుకుపోయిన కేరళ

Satyam News

దేశవ్యాప్తంగా 5 వేల వేంకటేశ్వర ఆలయాలు

Satyam News

జోగి రమేష్… కబుర్లు ఆపి పోలీసులకు లొంగిపో…

Satyam News

మళ్లీ ఎగురుతున్న ఇండిగో విమానాలు

Satyam News

ప్రధాని మోడీతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ

Satyam News

పీవీ సునీల్ ధిక్కారం !

Satyam News

Leave a Comment