అనంతపురంహోమ్

వాటర్ డైవర్షన్ ను అధికారులు అడ్డుకోవాలి

#SatyaKumarYadav

పియేబిఆర్ రైట్ కెనాల్ ద్వారా ధర్మవరం నియోజకవర్గం లోని చెరువులను నింపే విషయమై అనంతపురం, సత్యసాయి జిల్లా కలెక్టర్లతో మంత్రి సత్యకుమార్ మంగళవారం మాట్లాడారు. సోర్స్ వద్ద 600 క్యూ సెక్కులు విడుదల అవుతుండగా, మన్నీల వద్ద కు వచ్చే సరికి కేవలం 65 క్యూ సెక్కులే వస్తుండటంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇద్దరు కలెక్టర్లు దీనిపై సంయుక్త సమావేశం నిర్వహించుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికైనా వారబంది నిర్వహించి కింద ఉన్న గ్రామాలకు న్యాయం చేయాలన్నారు. పైన వాటర్ డైవర్షన్ జరుగుతున్నందున స్పెషల్ పోలీస్ లను బందోబస్త్ ఏర్పాటు చేసిన నీటి చౌర్యం ఆపాలని జిల్లా ఎస్పీకి చెప్పారు. సంబందిత శాఖల అధికారులు ధర్మవరం నియోజకవర్గంలో చెరువులను నింపేoదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related posts

తెలంగాణలో పోటీకి జనసేన పార్టీ సిద్ధం

Satyam News

ఫేక్ ప్రచారం చేసిన భూమన మనుషుల అరెస్టు

Satyam News

కూతురి నిశ్చితార్థంకు పార్టీ చొక్కాతో కన్నతండ్రి!

Satyam News

విజయ్ తో కలిసి జగన్ ‘మత’ ఫ్రంట్… తోడు కేటీఆర్

Satyam News

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌… వైజాగ్‌లో డెలాయిట్‌

Satyam News

గంజాయి రవాణాపై ఉక్కుపాదం

Satyam News

Leave a Comment