గుంటూరుహోమ్

డీఈవో కార్యాలయం ఎదుట బైటాయింపు

పల్నాడు జిల్లాలో నరసరావుపేట లోని ఇటీవల ప్రకాష్ నగర్‌లోని ఆక్స్ఫర్డ్ స్కూల్‌కు చెందిన బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, వివిధ స్టూడెంట్ యూనియన్లు కలిసి జిల్లా డీఈవో కార్యాలయం ఎదుట బైటాయింపు నిర్వహించారు.

డీఈవో తప్పుడు నివేదిక సమర్పించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అసలు ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని, నిజాలను బయటపెట్టాలని నినాదాలు చేశారు

Related posts

సింగూరు ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న మంత్రి బామ్మర్ది

Satyam News

మా హాస్టల్ అధ్వాన్నం: మంచిర్యాల విద్యార్థుల ధర్నా

Satyam News

సమ్మిళిత అభివృద్ధిలో జనాభా లెక్కలు అవసరం

Satyam News

Exposed: యుద్ధ సమయంలో పాకిస్తాన్ డబల్ గేమ్

Satyam News

వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ఫినామినా..

Satyam News

జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

Satyam News

Leave a Comment