26.7 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

డీఈవో కార్యాలయం ఎదుట బైటాయింపు

పల్నాడు జిల్లాలో నరసరావుపేట లోని ఇటీవల ప్రకాష్ నగర్‌లోని ఆక్స్ఫర్డ్ స్కూల్‌కు చెందిన బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, వివిధ స్టూడెంట్ యూనియన్లు కలిసి జిల్లా డీఈవో కార్యాలయం ఎదుట బైటాయింపు నిర్వహించారు.

డీఈవో తప్పుడు నివేదిక సమర్పించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అసలు ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని, నిజాలను బయటపెట్టాలని నినాదాలు చేశారు

Related posts

ఇల్లు కాపాడితేనే పండుగ సంతోషం

Satyam News

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన వనపర్తి ఎస్పీ

Satyam News

అమెరికాలో ఊపేస్తున్న అఖండ 2

Satyam News

యువతకు చూపాల్సింది రీల్స్ కాదు… భవిష్యత్తు

Satyam News

50 ఏళ్ల తర్వాత కలిసిన “లక్ష్మణరేఖ” జంట

Satyam News

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Satyam News

Leave a Comment