అనంతపురంహోమ్

మహిళల్ని వేధిస్తున్న వైసీపీ నేత

వైసీపీ నేత వేధింపులపై మహిళలు ఎస్పికి పిర్యాదు చేశారు. వైసీపీ నేత వడ్డే పెద్దన్న అసభ్యంగా ప్రవర్తించడంటూ అనంతపురం ఎస్పి జగదీశ్ కు మహిళలు పిర్యాదు చేసారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామం మటన్ మార్కెట్ కాలనిలో నిత్యం బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

బహిర్భుమికి వెళ్లిన సమయంలో ఫోటోలు తీసి ఇబ్బందులు పెడుతున్నాడని పిర్యాదులో పేర్కొనట్లు వారు తెలిపారు. సదరు బాధితులు ప్రశ్నిస్తే రఫ్ఫా రఫ్ఫా నరుకుతా అంటూ బెదిరిస్తునట్లు ఆవేదన వ్యక్తం చేసారు.

Related posts

60 ఏళ్లు పైబడిన జర్నలిస్టులకు చికిత్సపై 75% తగ్గింపు

Satyam News

కొత్త స్టోరీ: ఇరాన్ అమెరికా చర్చలు మళ్లీ మొదలు?

Satyam News

సారీ… నో… ఇండిగో ఫ్లయిట్స్ టుడే ఆల్సో….

Satyam News

“తల తిరుగుడు” కు అత్యాధునిక వైద్య చికిత్సలు

Satyam News

నవంబరు 14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

Satyam News

నరసరావుపేటలో అత్యంత భక్తిశ్రద్ధలతో మొహరం

Satyam News

Leave a Comment