అనంతపురంహోమ్

మహిళల్ని వేధిస్తున్న వైసీపీ నేత

వైసీపీ నేత వేధింపులపై మహిళలు ఎస్పికి పిర్యాదు చేశారు. వైసీపీ నేత వడ్డే పెద్దన్న అసభ్యంగా ప్రవర్తించడంటూ అనంతపురం ఎస్పి జగదీశ్ కు మహిళలు పిర్యాదు చేసారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామం మటన్ మార్కెట్ కాలనిలో నిత్యం బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

బహిర్భుమికి వెళ్లిన సమయంలో ఫోటోలు తీసి ఇబ్బందులు పెడుతున్నాడని పిర్యాదులో పేర్కొనట్లు వారు తెలిపారు. సదరు బాధితులు ప్రశ్నిస్తే రఫ్ఫా రఫ్ఫా నరుకుతా అంటూ బెదిరిస్తునట్లు ఆవేదన వ్యక్తం చేసారు.

Related posts

కర్నూలు..డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా!

Satyam News

బాల్య వివాహాలను నిరోధించడం మన బాధ్యత

Satyam News

లాక్‌డౌన్ పై పుకార్లు వ్యాప్తి చేస్తే చర్యలు

Satyam News

డయాబెటిస్ కు చికిత్స కనిపెట్టిన చైనా

Satyam News

ఇథనాల్ శాతాన్ని ఇప్పటిలో పెంచేదిలేదు…

Satyam News

దొంగ బుద్ధిని ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త

Satyam News

Leave a Comment