అనంతపురంహోమ్

మహిళల్ని వేధిస్తున్న వైసీపీ నేత

వైసీపీ నేత వేధింపులపై మహిళలు ఎస్పికి పిర్యాదు చేశారు. వైసీపీ నేత వడ్డే పెద్దన్న అసభ్యంగా ప్రవర్తించడంటూ అనంతపురం ఎస్పి జగదీశ్ కు మహిళలు పిర్యాదు చేసారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామం మటన్ మార్కెట్ కాలనిలో నిత్యం బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

బహిర్భుమికి వెళ్లిన సమయంలో ఫోటోలు తీసి ఇబ్బందులు పెడుతున్నాడని పిర్యాదులో పేర్కొనట్లు వారు తెలిపారు. సదరు బాధితులు ప్రశ్నిస్తే రఫ్ఫా రఫ్ఫా నరుకుతా అంటూ బెదిరిస్తునట్లు ఆవేదన వ్యక్తం చేసారు.

Related posts

జగన్‌ జిల్లాకి కూటమి సర్కార్‌ కానుక

Satyam News

వేట్లపాలెం బాధితులకు మంద కృష్ణ మాదిగ పరామర్శ

Satyam News

‘పుష్ప’ కేసులో అల్లూ అర్జున్ కు నోటీసులు

Satyam News

పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

Satyam News

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు

Satyam News

కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి బతుకులేదు

Satyam News

Leave a Comment