25.2 C
Hyderabad
September 20, 2026
కడపహోమ్

సురక్షిత ఆహారం మాత్రమే విక్రయించండి

#Mydukuru

FSSAI ఆధ్వర్యంలో మైదుకూరు పట్టణములోని కిరాణా మార్చంట్ అసోసియేషన్ భవనం లో పట్టణ పరిధి లోని కిరాణా దుకాణములు హోటల్ బేకరీ షాప్ ల యజమానులతో అవగాహనా సధస్సు నిర్వహించడం జరిగినది. ఈ సదస్సు లో ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కలర్స్ కలిగిన ఆహార పదార్థాలు కల్తీ నూనెలు టెస్టింగ్ సాల్ట్ బెల్లం బఠాని పీచు మిఠాయిలు సాల్టు విషపూరిత రసాయనాలు కలిగిన వస్తువులను విక్రయించకూడదని అలా విక్రయిస్తే షాపులపై తనిఖీలు చేసికేసులు పెడతామని తెలపడం జరిగింది.

అలా ఏవైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9440379755 08645 2410295 నెంబర్ లకు ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా కిరాణా మర్చంట్ అసోసియేషన్ వారు ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత డిప్యూటీ తాసిల్దార్ చంద్రావతిని ఘనంగా సన్మానించారు  ఈ కార్యక్రమం లో ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత డిప్యూటీ తాసిల్దారు చంద్రావతి కిరాణా మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దొంతు సుబ్రహ్మణ్యం మాజీ అధ్యక్షులు నేతి రెడ్డయ్య సభ్యులు పాల్గొన్నారు.

Related posts

నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికే ప్రభుత్వ ప్రాధాన్యత

Satyam News

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో కాల్పులు

Satyam News

త్వరలో జేపీ నడ్డా వారసుడి ఎంపిక

Satyam News

వైసీపీ వర్గపోరులో నవులూరి చెన్నారెడ్డి బలి

Satyam News

చంద్రబాబు కారు తో దిక్కుమాలిన రాజకీయం

Satyam News

లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు

Satyam News

Leave a Comment