కడపహోమ్

సురక్షిత ఆహారం మాత్రమే విక్రయించండి

#Mydukuru

FSSAI ఆధ్వర్యంలో మైదుకూరు పట్టణములోని కిరాణా మార్చంట్ అసోసియేషన్ భవనం లో పట్టణ పరిధి లోని కిరాణా దుకాణములు హోటల్ బేకరీ షాప్ ల యజమానులతో అవగాహనా సధస్సు నిర్వహించడం జరిగినది. ఈ సదస్సు లో ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కలర్స్ కలిగిన ఆహార పదార్థాలు కల్తీ నూనెలు టెస్టింగ్ సాల్ట్ బెల్లం బఠాని పీచు మిఠాయిలు సాల్టు విషపూరిత రసాయనాలు కలిగిన వస్తువులను విక్రయించకూడదని అలా విక్రయిస్తే షాపులపై తనిఖీలు చేసికేసులు పెడతామని తెలపడం జరిగింది.

అలా ఏవైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 9440379755 08645 2410295 నెంబర్ లకు ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా కిరాణా మర్చంట్ అసోసియేషన్ వారు ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత డిప్యూటీ తాసిల్దార్ చంద్రావతిని ఘనంగా సన్మానించారు  ఈ కార్యక్రమం లో ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత డిప్యూటీ తాసిల్దారు చంద్రావతి కిరాణా మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దొంతు సుబ్రహ్మణ్యం మాజీ అధ్యక్షులు నేతి రెడ్డయ్య సభ్యులు పాల్గొన్నారు.

Related posts

కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై సంచలన ఆరోపణలు

Satyam News

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ “అమ్ములు”కు అనూహ్య స్పందన

Satyam News

అయిజలో అంతర్జాతీయ మహిళా కబడ్డీ టోర్నమెంట్

Satyam News

ఇక నుంచి రెగ్యులర్గా వస్తా.ఊరికి చేసేది చాలా ఉంది

Satyam News

ముగ్గురు రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ

Satyam News

పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Satyam News

Leave a Comment