హైదరాబాద్హోమ్

చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు

రంజాన్ చివరి శుక్రవారం నమాజ్ కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చార్మినార్ ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్లు చేశారు. ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక నమాజ్‌లు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యేందుకు చర్మినార్ వైపు వెళ్లే ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. హైదరాబాద్ పాత నగరంలో నమాజ్ ప్రశాంతంగా జరిగేలా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

Related posts

గుప్పెడు గుండెకు… సింగరేణి గ‌ట్టి భరోసా!

Satyam News

వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

Satyam News

#TeamIndia: అణు క్షిపణులు తీసుకెళ్లే జలాంతర్గామి సిద్ధం

Satyam News

టీ 20 ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్

Satyam News

బైక్ రైడర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం

Satyam News

మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్

Satyam News

Leave a Comment