హైదరాబాద్హోమ్

చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు

రంజాన్ చివరి శుక్రవారం నమాజ్ కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చార్మినార్ ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్లు చేశారు. ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక నమాజ్‌లు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యేందుకు చర్మినార్ వైపు వెళ్లే ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. హైదరాబాద్ పాత నగరంలో నమాజ్ ప్రశాంతంగా జరిగేలా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

Related posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా!

Satyam News

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ భరోసా

Satyam News

నాదర్‌గుల్‌లో రూ. 7 వేల కోట్ల భూకుంభకోణం

Satyam News

లంచం తీసుకుంటూ బుక్కయిన సర్వేయర్

Satyam News

మహిళల ఆభివృద్ధి దేశానికి పునాది

Satyam News

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ ఎందుకు?

Satyam News

Leave a Comment