ఆధ్యాత్మికంహోమ్

ఘనంగా శ్రీ శేషదాసుల ఆరాధన రథోత్సవం

అపరోక్ష జ్ఞాని మల్దకల్ శ్రీశేష దాసుల ఆరాధన ఉత్సవాలలో మధ్య ఆరాధన సందర్భంగా పవమాన హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థ చారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శేషదాసుల ఉత్సవ విగ్రహానికి ధీరేంద్రదాస్ రాఘవేంద్ర దాస్ విష్ణు పూజలు నిర్వహించి రథోత్సవం అంగారంగ వైభవంగా నిర్వహించారు.

అనంతరం దాసుల వారి కట్ట దగ్గర పురాణ ప్రవచనాలను పండితులు భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు శేష గిరి రావు చింతరేవుల దేవాలయ చైర్మన్ గిరి రావు పట్వారీ అరవిందరావు బాబురావు శ్రీకాంత్ చాగాపురం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు కోయిల్దిన్నె వెంకటేశ్వరరావు మజ్జిగ పంపిణీ చేశారు.

Related posts

డయాబెటిస్ కు చికిత్స కనిపెట్టిన చైనా

Satyam News

ముహూర్తం ఖరారు: ఒకటవుతున్న విజయ్ – రష్మిక!

Satyam News

సంక్షోభాలను జయించి..ఫీనిక్స్‌లా ఎగిసి.. 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానం….!!

Satyam News

పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టాం

Satyam News

కాక్రోచ్ నిరసన: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించవద్దు

Satyam News

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News

Leave a Comment