ఆధ్యాత్మికంహోమ్

ఘనంగా శ్రీ శేషదాసుల ఆరాధన రథోత్సవం

అపరోక్ష జ్ఞాని మల్దకల్ శ్రీశేష దాసుల ఆరాధన ఉత్సవాలలో మధ్య ఆరాధన సందర్భంగా పవమాన హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థ చారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శేషదాసుల ఉత్సవ విగ్రహానికి ధీరేంద్రదాస్ రాఘవేంద్ర దాస్ విష్ణు పూజలు నిర్వహించి రథోత్సవం అంగారంగ వైభవంగా నిర్వహించారు.

అనంతరం దాసుల వారి కట్ట దగ్గర పురాణ ప్రవచనాలను పండితులు భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు శేష గిరి రావు చింతరేవుల దేవాలయ చైర్మన్ గిరి రావు పట్వారీ అరవిందరావు బాబురావు శ్రీకాంత్ చాగాపురం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలకు వచ్చిన భక్తులకు కోయిల్దిన్నె వెంకటేశ్వరరావు మజ్జిగ పంపిణీ చేశారు.

Related posts

రాష్ట్రం లో వంట గ్యాస్ కొరత లేదు

Satyam News

రాష్ట్రపతి ఏడీసీగా నవ్య షెకావత్

Satyam News

గూగుల్ శంకుస్థానకు మించిన ఆనందం

Satyam News

గాంధీని, పొట్టి శ్రీరాములును మరచిన ఆర్యవైశ్య నేతలు

Satyam News

శాఖమూరులో పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ

Satyam News

దేవదేవుడికి అపచారం చేశాం: రోజా, జోగి టాక్ లీక్

Satyam News

Leave a Comment