25.2 C
Hyderabad
September 20, 2026
మెదక్హోమ్

రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయి స్వాధీనం

#Patancheru

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2 కోట్ల విలువైన ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి డీసీఎం, కారు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి ఎస్‌వోటీ, పటాన్‌చెరువు పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. సరుకును మహారాష్ట్ర సోలాపూర్​కు చెందిన మనీషా పద్వాల్​కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

Related posts

అసెంబ్లీ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

Satyam News

నమ్మిన భక్తుల కల్పతరువు శ్రీ తిమ్మప్ప స్వామి

Satyam News

మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం

Satyam News

విజయ్ ప్రచార బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు

Satyam News

తప్పుడు మాటలతో తికమక జగన్

Satyam News

ఆధ్యాత్మిక భావనలతో టెంపుల్ టూరిజం

Satyam News

Leave a Comment