మెదక్హోమ్

రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయి స్వాధీనం

#Patancheru

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2 కోట్ల విలువైన ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి డీసీఎం, కారు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి ఎస్‌వోటీ, పటాన్‌చెరువు పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. సరుకును మహారాష్ట్ర సోలాపూర్​కు చెందిన మనీషా పద్వాల్​కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

Related posts

వీబీజీ రామ్ జీ పథకం ప్రారంభించిన చంద్రబాబు

Satyam News

సంక్షోభాలను జయించి..ఫీనిక్స్‌లా ఎగిసి.. 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానం….!!

Satyam News

ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు

Satyam News

పోలవరం ప్రాజెక్ట్ లో రెండో రోజు సి ఎస్ ఎం ఆర్ ఎస్ పరీక్షలు

Satyam News

పాలపిట్ట దర్శనం శుభసూచకం

Satyam News

గ్రామీణ వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మే విబి జి రామ్‌జి ప‌థ‌క లక్ష్యం

Satyam News

Leave a Comment