26.7 C
Hyderabad
September 20, 2026
మెదక్హోమ్

రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయి స్వాధీనం

#Patancheru

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.2 కోట్ల విలువైన ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి డీసీఎం, కారు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి ఎస్‌వోటీ, పటాన్‌చెరువు పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. సరుకును మహారాష్ట్ర సోలాపూర్​కు చెందిన మనీషా పద్వాల్​కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

Related posts

షర్మిల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు

Satyam News

లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ కు 20 ఏళ్ల జైలు

Satyam News

నెదర్లాండ్స్ ను ఓడించి సూపర్ 8 కు భారత్

Satyam News

ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారానికి భారీ విరాళాలు

Satyam News

ప్రపంచ కప్ మూడో సారి భారత్ కైవసం

Satyam News

జగన్ ముందు అమరావతి పెట్టిన మరో పరీక్ష

Satyam News

Leave a Comment