ఆధ్యాత్మికంహోమ్

పాగుంట వెంకన్న స్వామి ఆలయానికి పోటెత్తిన‌ భక్తజనం

#PaguntaVenkateswaraswamyTemple

కేటిదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం అమవాస్య సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల భక్తులతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా భక్తులు ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు.

భక్తులు స్వామి వారి‌ని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య సందర్భంగా స్వామి వారి కల్యాణోత్సవాని నిర్వహిస్తున్నారు. అమావాస్య సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని చలువనీడలు ఏర్పాటు చేశారు.

Related posts

మహిళల సమస్యల సత్వర పరిష్కారానికి ఆన్ లైన్ పోర్టల్

Satyam News

బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

Satyam News

ఆర్టీసీ సౌకర్యాల అభివృద్ధికి 108 కోట్ల మంజూరు

Satyam News

ఏపీలో మూడు జిల్లాలకు రెడ్ అలెర్ట్

Satyam News

పెళ్ళిళ్ళ సీజన్ లో పసిడి ప్రేమికులకు భారీ ఊరట

Satyam News

నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టిన ‘కాక్రోచ్’ వ్యవస్థాపకుడు

Satyam News

Leave a Comment