ఆధ్యాత్మికంహోమ్

పాగుంట వెంకన్న స్వామి ఆలయానికి పోటెత్తిన‌ భక్తజనం

#PaguntaVenkateswaraswamyTemple

కేటిదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం అమవాస్య సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల భక్తులతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా భక్తులు ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు.

భక్తులు స్వామి వారి‌ని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య సందర్భంగా స్వామి వారి కల్యాణోత్సవాని నిర్వహిస్తున్నారు. అమావాస్య సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని చలువనీడలు ఏర్పాటు చేశారు.

Related posts

మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు

Satyam News

అమరావతి ఇక అఖండ జ్యోతి!

Satyam News

సీఎంగా జగన్ జల్సాలు.. గాల్లో సరదాలు..

Satyam News

విజ్ఞాన్ లో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Satyam News

అమెరికాలో హోరెత్తిన ట్రంప్ వ్యతిరేక నిరసనలు

Satyam News

కొమరవెల్లి మల్లన్న ఆలయం అభివృద్ధి చేసింది మేమే

Satyam News

Leave a Comment