ఆధ్యాత్మికంహోమ్

బీచుపల్లిలో రేపు శ్రీ సీతారాముల కళ్యాణం

#Bichupalli

శ్రీ బీచుపల్లి పుణ్య క్షేత్రంలో  కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో 17న (బుధవారం) పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతా రాములవారి కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా, ఎర్రవల్లి మండలం,శ్రీ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం లో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణమునకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి ఆనందించ గలరని కోరుతున్నాము. కళ్యాణం  తదనంతరం దేవాలయమునకు విచ్చేసిన  భక్తులకు మరియు కళ్యాణమునకు విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం పాలకమండలి వారు నిర్వహిస్తున్నట్లు ఆలయ మేనేజర్ సురేంద్ర రాజు తెలియజేశారు.

Related posts

వైభవంగా “బాపు బొమ్మ – విశ్వ మహిళ” అవార్డ్స్ ప్రదానోత్సవం

Satyam News

గల్ఫ్ లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

Satyam News

పంటకోత ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి

Satyam News

AI గేట్‌ వే ఆఫ్‌ ఆసియాగా విశాఖ

Satyam News

గూగుల్ శంకుస్థానకు మించిన ఆనందం

Satyam News

Leave a Comment