హైదరాబాద్హోమ్

నవ మల్లెతీగ మంత్లీ మ్యాగజైన్ ఆవిష్కరణ

#Navamalleteega

పాఠకుల్లో మరింత విజ్ఞానం పెంపొందించేలా నవ మల్లెతీగ సకుటుంబ సాహిత్య మాస పత్రిక నిర్వాహకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. జులై నెలకు సంబంధించిన మంత్లీ మ్యాగజైన్ ను సోమవారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వాసంశెట్టి శ్రీనివాస్, నవ మల్లెతీగ సకుటుంబ సాహిత్య మాస పత్రిక తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్ ఇస్కా రాజేష్ బాబు తో కలిసి  ఉపాధ్యాయ ఎంఎల్ సీ మల్క కొమరయ్య ఆవిష్కరించారు. ఈ మాస పత్రిక మున్ముందు మరింత ప్రజాదరణ పొందాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మనస్ఫూర్తిగా కోరుకున్నారు.నవ మల్లెతీగ సకుటుంబ సాహిత్య మాస పత్రిక తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్ ఇస్కా రాజేష్ బాబు కు ప్రత్యేకంగా  మల్క కొమరయ్య అభినందనలు తెలిపారు.

Related posts

సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరస్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

Satyam News

షూటింగ్ లో గాయపడ్డ నందమూరి బాలకృష్ణ

Satyam News

జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం

Satyam News

విమానంలో అసభ్య ప్రవర్తన: ఆస్ట్రేలియాలో భారతీయుడి అరెస్టు

Satyam News

శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి జాత‌ర‌కు ఉగ్రవాదుల ముప్పు?

Satyam News

జగన్‌ ఆట కట్టించిన చంద్రబాబు

Satyam News

Leave a Comment