హైదరాబాద్హోమ్

నవ మల్లెతీగ మంత్లీ మ్యాగజైన్ ఆవిష్కరణ

#Navamalleteega

పాఠకుల్లో మరింత విజ్ఞానం పెంపొందించేలా నవ మల్లెతీగ సకుటుంబ సాహిత్య మాస పత్రిక నిర్వాహకులు కృషి చేయాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. జులై నెలకు సంబంధించిన మంత్లీ మ్యాగజైన్ ను సోమవారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వాసంశెట్టి శ్రీనివాస్, నవ మల్లెతీగ సకుటుంబ సాహిత్య మాస పత్రిక తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్ ఇస్కా రాజేష్ బాబు తో కలిసి  ఉపాధ్యాయ ఎంఎల్ సీ మల్క కొమరయ్య ఆవిష్కరించారు. ఈ మాస పత్రిక మున్ముందు మరింత ప్రజాదరణ పొందాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మనస్ఫూర్తిగా కోరుకున్నారు.నవ మల్లెతీగ సకుటుంబ సాహిత్య మాస పత్రిక తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, సీనియర్ జర్నలిస్ట్ ఇస్కా రాజేష్ బాబు కు ప్రత్యేకంగా  మల్క కొమరయ్య అభినందనలు తెలిపారు.

Related posts

రేప్ లు మర్డర్ల నుంచి గొడ్డలి ఫొటో వరకూ…

Satyam News

‘కలలకు రెక్కలు’ పథకంతో విదేశీ విద్యకు సహకారం

Satyam News

‘నా పై ఆరోపణలు చేయడం కరెక్టు కాదు: ఓంబిర్లా

Satyam News

బంగ్లాదేశ్ లో హిందువు హత్యపై ఢిల్లీలో నిరసన

Satyam News

జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం

Satyam News

షాద్ నగర్ లో మెడికల్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు

Satyam News

Leave a Comment