26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

కిలాడి దంపతులపై రాయదుర్గంలో కేసు నమోదు

#crime

అమాయకులను మోసం చేయడం, పత్రాలను ఫోర్జరీ చేయడం, భూములను అక్రమంగా కబ్జా చేయడం, జీఎస్టీ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి చిన్న స్థాయి నుంచి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తూ పలువురిని మోసం చేశారనే ఆరోపణలపై ఓ కిలాడి దంపతులపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇప్పటికే వీరిపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు నమోదైన నేపథ్యంలో, కోర్టు ఆదేశాల మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Related posts

మోడీని చూసేందుకు కిటకిటలాడిన జనం!

Satyam News

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లు:ఉలిక్కిపడ్డ దేశం!

Satyam News

పొత్తుల కోసం తహతహలాడుతున్న ‘సింగిల్ సింహం’

Satyam News

ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో….. వైసీపీని పేల్చేసిన.. మావిగన్‌..!!

Satyam News

సోనియా, రాహుల్ పై ఈడీ కేసు కొట్టివేత

Satyam News

అమరావతిలో గ్రంథాలయం కోసం రూ.100 కోట్ల విరాళం

Satyam News

Leave a Comment