హైదరాబాద్హోమ్

కిలాడి దంపతులపై రాయదుర్గంలో కేసు నమోదు

#crime

అమాయకులను మోసం చేయడం, పత్రాలను ఫోర్జరీ చేయడం, భూములను అక్రమంగా కబ్జా చేయడం, జీఎస్టీ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి చిన్న స్థాయి నుంచి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తూ పలువురిని మోసం చేశారనే ఆరోపణలపై ఓ కిలాడి దంపతులపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇప్పటికే వీరిపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు నమోదైన నేపథ్యంలో, కోర్టు ఆదేశాల మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Related posts

పోలీసుల వేధింపులతో ఉర్దూ అకాడమీ ఉద్యోగి ఆత్మహత్య?

Satyam News

విద్యా వికాసం కోసమే “తెలంగాణ పబ్లిక్ స్కూల్స్”

Satyam News

ఏపీకి కేంద్రం భారీ గ్రాంట్‌… పంచాయితీలకు పండగ

Satyam News

వైభవంగా శ్రీ పరమేశ్వర లింగం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ

Satyam News

డీఈవో కార్యాలయం ఎదుట బైటాయింపు

Satyam News

భారత్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం

Satyam News

Leave a Comment