Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
మాజీ సీఎం జగన్ రెడ్డి దగ్గర పీఆర్ వోగా పని చేసిన ప్రస్తుత వైసీపీ నాయకుడు పూడి శ్రీహరి రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన కుప్పం కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర...
మహిళా రిజర్వేషన్కు లింకుపెట్టి డీలిమిటేషన్ బిల్లును అమలు చేయడం అంటే ఎస్సి, ఎస్టిలతోపాటు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, సామాజిక న్యాయం దెబ్బతింటుందని, అయినా టిడిపి, వైసిపిలు దీనిపై నోరుమెదపడం లేదని సిపిఎం రాష్ట్ర...
నియోజకవర్గాల పునర్విభజన అర్ధం లేని చర్య అని కాంగ్రెస్ ఎంపి శశిధరూర్ అన్నారు. జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించిన తమిళనాడు, కేరళ వంటి దక్షిణ రాష్ట్రాలు ఈ ప్రక్రియలో అన్యాయానికి గురవుతాయని ఆయన...
ఇరాన్ తో యుద్ధం ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్ బయట మీడియాతో మాట్లాడిన ట్రంప్, అమెరికా, ఇరాన్ మధ్య వచ్చే వారాంతంలో తదుపరి చర్చలు జరగవచ్చని తెలిపారు. రెండు...
అంతర్జాతీయ విమానంలో ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒక భారతీయుడిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సింగపూర్ నుంచి ఆస్ట్రేలియాలోని పర్థ్కు వెళ్తున్న అంతర్జాతీయ విమానంలో ఈ...
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్కు నిరాశే మిగిలింది. తెలుగు, తమిళ మత్స్యకారుల మధ్య జరుగుతున్న గొడవలను రాజకీయం చేద్దామనుకొంటే.. ఎవరూ పట్టించుకోలేదు. జగన్ సభకి వెళ్లడానికి...
పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధైర్యంగా ముందడుగు వేసిన నాయకుడు నారా లోకేష్ అని, ఓ ప్రాంతీయ పార్టీని గొప్పగా నడుపుతూ లోకేష్ అన్ని విధాలా తెలుగుదేశంను ముందుకు నడిపిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి,...
పోలవరం ప్రాజెక్ట్ లో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ(సిఎస్ఎంఆర్ఎస్ ) బృందం గురు వారం రెండో పరీక్షలు నిర్వహించింది. బృందం సభ్యులు లలిత్ కుమార్ సోలంకి, హనుమాన్ ప్రసాద్ మీనా పోలవరం ప్రాజెక్ట్...
పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యకు వైవాహికేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్య కాలును నరికాడు. వల్లెపు లక్ష్మయ్య తన భార్య భూలక్ష్మితో గొడవపడి, కట్టెలు నరికే...
ప్రతి ఒక్కరు స్వీయ జనగణనలో పాల్గొనాలని పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఎమ్మెల్యే...