Author : Satyam News

3162 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
తూర్పుగోదావరిహోమ్

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ

Satyam News
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి...
శ్రీకాకుళంహోమ్

‘ఉద్దానం’లో తొలిసారిగా బయోమార్కర్స్ పరీక్షలు

Satyam News
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాల అన్వేషణ ప్రక్రియ మొదలైంది. నిపుణుల నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్త‌య్యింది. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ప్రత్యేకంగా ల్యాబ్ ను  ఏర్పాటు...
నెల్లూరుహోమ్

టీడీపీ నాయకుల్ని బహిష్కరించిన మత్స్యకారులు

Satyam News
తెలుగుదేశం పార్టీ నాయకులు బీద మస్తాన్ రావు, బీద రవికుమార్ లను మత్స్యకారులు కుల బహిష్కరణ చేశారు. వారి సోదరుడు బీద గిరిధర్ తో సహా ఈ ఇద్దరిని మత్స్యకారులు బహిష్కరించడం పెను దుమారం...
జాతీయంహోమ్

ఐ ప్యాక్ డైరెక్టర్ ను అరెస్టు చేసిన ఈడీ

Satyam News
ఎన్నికల వ్యూహకర్తల పేరుతో రాజకీయ పార్టీల నుంచి సేకరించిన నిధులను హవాలా మార్గంలో తరలించినట్లు ఆరోపణలు రావడంతో ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినీష్ ఛందేల్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. నేడు...
ప్రత్యేకంహోమ్

ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారత్ అతలాకుతలం?

Satyam News
గల్ఫ్ యుద్ధ ప్రభావం భారత్ పై తీవ్ర స్థాయిలో ఉండబోతున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. United Nations Development Programme విడుదల చేసిన “Military Escalation In The Middle East: Human Development...
కృష్ణహోమ్

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే క‌మిష‌న్ ప‌ర‌మావ‌ధి

Satyam News
బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేయాల‌ని నూత‌న క‌మిష‌న్‌కు మ‌హిళా శిశుసంక్షేమ‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సూర్య‌కుమారి సూచించారు. నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాలల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌, స‌భ్యుల‌కు క‌మిష‌న్...
హైదరాబాద్హోమ్

ఉత్సాహంగా గ్రూప్ వన్ ట్రైనింగ్ అధికారుల సైక్లాథాన్

Satyam News
హైదరాబాద్ నగరంలోని నెక్లెస్‌రోడ్ వేదికగా గ్రూప్-1 ట్రైనింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లాథాన్ ఉత్సాహంగా సాగింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD) శిక్షణలో ఉన్న గ్రూప్-1 అధికారులు ఈ...
మెదక్హోమ్

ఆందోల్ రైతులకు సింగూర్ నీళ్లిస్తారా? లేక నష్టపరిహారం చెల్లిస్తారా?

Satyam News
సింగూర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆందోల్ నియోజకవర్గ రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మండిపడ్డారు. పుల్కల్ మండలం ముదిమాణిక్ గ్రామంలో నీరు...
గుంటూరుహోమ్

128 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్

Satyam News
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అర్జీలను స్వీకరించారు....
ముఖ్యంశాలుహోమ్

అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ టీచర్లపై వేధింపులు

Satyam News
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల పేరుతో టీచర్లపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నాయని డివైఎఫ్‌ఐ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. ఆంజనేయ రాజు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రయివేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న...