గుంటూరుహోమ్

టీడీపీ నేత మక్కెన కుమారుడి వివాహ వేడుకకు హాజరైన లోకేష్

టీడీపీ నేత, గుంటూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కుమారుడి వివాహ వేడుకకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులు మణి శంకర్, వెంకట ఐశ్వర్యలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Related posts

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

Satyam News

తిరుగుబాటు చేసి బలి అయిన కవిత

Satyam News

రికార్డు స్థాయిలో వృద్ధిరేటు నమోదు

Satyam News

ట్రంప్ మరో సాహసం: డాలర్ పై సంతకం

Satyam News

మాట నిలబెట్టుకున్న లోకేష్‌: పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్‌

Satyam News

జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి

Satyam News

Leave a Comment