Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
భారత్ సహా ఏ దేశానికీ బెదిరింపులు జారీ చేయడానికి, ఆదేశాలు విధించడానికి ఏ దేశానికీ అధికారం లేదని, ఇటువంటి ఒత్తిడి రాజకీయాలకు సమిష్టిగా ఎదురుదెబ్బ ఇవ్వాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా...
మణిరత్నం ఇచ్చిన అవకాశాలతో మహా సంగీత దర్శకుడుగా ఎదిగిపోయిన ఏ ఆర్ రహమాన్ ఇప్పుడు తన మతం వల్లే తనకు అవకాశాలు రావడం లేదని దొంగ ఏడుపులు మొదలు పెట్టాడు. రహమాన్ సంగీత దర్శకుడుగా...
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావాన్ని పూర్తిగా కూల్చివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అణచివేయాలన్న కక్షతో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. అలాంటి రాజకీయాలకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన...
కాకినాడ జిల్లా , తుని నియోజకవర్గం , కోటనందూరు మండలం , అల్లిపూడి గ్రామంలో ఇటీవల జరిగిన ఒక దారుణ హత్య స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘాతుకానికి సంబంధించి వైకాపా మండల...
హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో రూ.42 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నకిలీ కరెన్సీ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యులను పోలీసులు...
ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్యానికి ఒబెసిటి కి గురౌతున్నాం. అందుకే ఫిట్ ఇండియా లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పని చేస్తుంది...
టైర్ పేలి కారు బోల్తా పడడం తో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ టీచర్ కల్పన మృతి చెందిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి సమీపంలో చోటుచేసుకున్నది. ఈ రోడ్డు ప్రమాదంలో...
ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న ఒక మిషనరీ వైద్య విద్య మెడికల్ కాలేజీలో నాన్ మెడికల్ టీచింగ్ స్టాఫ్ (ఫిజికల్ డైరెక్టర్) ఒకరు కాలేజిలో షాడో కరస్పాండెంట్ గా హవా సాగిస్తున్నట్టు తీవ్ర ఆరోపణలు...
నిజాం వైభవానికి ప్రతీకగా నిలిచే చారిత్రక చౌమహల్లా ప్యాలెస్ శనివారం రాత్రి ఆధ్యాత్మిక సంగీత నిలయంగా మారింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గజల్ మరియు మ్యూజికల్ ఈవెనింగ్’ కార్యక్రమంలో ప్రముఖ...
ఉత్తరాంధ్రకి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న విశాఖ నగరం ఏవియేషన్ రంగానికి కేంద్ర స్థానంగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. బ్రెజిల్కి చెందిన ప్రముఖ విమానాల తయారీ...