Author : Satyam News

3009 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
విశాఖపట్నంహోమ్

విశాఖకి టాప్ జీసీసీలు…. ఐటీ, ఫార్మాలో భారీ పెట్టుబడులు

Satyam News
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి గ్లోబల్‌ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ, డేటా సెంటర్ల రాకతో ఫుల్‌ జోష్‌తో ఉన్న వైజాగ్‌కి మరో గుడ్‌ న్యూస్‌. జపాన్‌కి చెందిన ఐటీ, ఫార్మా కంపెనీలు.....
ముఖ్యంశాలుహోమ్

విజయసాయి రెడ్డి టార్గెట్ భారతీ రెడ్డా?

Satyam News
వైసీపీ చీఫ్‌ జగన్‌ ఫ్యూచర్‌ ఏంటో పరోక్షంగా చెప్పేశారు ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ నెల 22న లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న విజయసాయి రెడ్డి చేసిన...
ప్రత్యేకంహోమ్

ప్రియురాలిని కాల్చి చంపిన ఇద్దరు భార్యల మొగుడు

Satyam News
ఇద్దరు భార్యలు ఉండి లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న మరో మహిళను ఆమె ప్రియుడే హత్య చేసి శవం కూడా దొరకకుండా తప్పించుకుతిరుగుతున్న దారుణమైన సంఘటన ఇది. తను ఒక రిటైర్డ్ రైల్వే...
సినిమాహోమ్

దర్శకుడు పి సి ఆదిత్య కు శ్రీకృష్ణదేవరాయలు స్మారక పురస్కారం

Satyam News
సనాతన ధర్మ రక్షకుడు శ్రీకృష్ణదేవరాయలు… జననం… 1471 సంవత్సరం… జనవరి నెల.. 17వ తేదీ. 2026…. 555 వ జయంతి… ఈ సందర్భంగా భారత్ బ్రాండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అందించే విశిష్ట...
ఆధ్యాత్మికంహోమ్

పాండురంగడి సేవలో తరించిన భక్త జనాబాయి

Satyam News
భక్తికి, ఆ దేవదేవుడి సాన్నిధ్యం పొందడానికి కులం, జాతి, మతం, పేద, గొప్ప, స్త్రీ, పురుష భేదాలు లేవని నిరూపించే సంఘటనలు, భక్తుల కోసం ఆ భగవంతుడు తానే కదిలి వచ్చిన కథనాలు చరిత్రలో...
ప్రత్యేకంహోమ్

హార్వర్డ్‌ విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి

Satyam News
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త రికార్డ్ సృష్టించ బోతున్నారు. దేశంలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్స్ సర్టిఫికెట్ అందుకోబోతున్న మొదటి ముఖ్యమంత్రిగా ఒక...
క్రీడలుహోమ్

పరుగుల వేటలో బోల్తాపడ్డ భారత్

Satyam News
ఇండోర్ వేదికగా జరిగిన భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేలో కివీస్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్...
ప్రత్యేకంహోమ్

పల్నాడులో ఫ్యాక్షనిజం చేయనివ్వం

Satyam News
“రాజధాని అమరావతిని స్మశానం, ఏడారి అని మాట్లాడారు. 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంట… ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరు రాజధాని… ఇడుపులపాయలో ఉంటే ఇడుపులపాయ రాజధానా..?...
గుంటూరుహోమ్

క్రెడిట్ ఎవరిదో… క్రెడిబులిటీ ఎవరికుందో ప్రజలకు తెలుసు

Satyam News
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి… ఇప్పుడు ఆ క్రెడిట్‌ను దక్కించుకునేందుకు కొందరు తయారయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా టీడీపీ కార్యాలయంలో...
ప్రత్యేకంహోమ్

ఎర్రజెండా పోరాటానికి కాంగ్రెస్ అండ

Satyam News
పేదలు, కార్మికులు, రైతులు, ఆదివాసీలు, దళితుల హక్కుల కోసం ఎర్రజెండా సిద్ధాంతాలతో నిరంతరం పోరాడుతున్న కమ్యూనిస్టు ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఖమ్మంలో సోమవారం...