Author : Satyam News

2987 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
హైదరాబాద్హోమ్

చంద్రబాబు కారు తో దిక్కుమాలిన రాజకీయం

Satyam News
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు అన్ని దారులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో, బీఆర్ఎస్ పార్టీ దిక్కుమాలిన రాజకీయానికి తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోను తమ...
నెల్లూరుహోమ్

IVF యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేరెళ్ల తేజ సాయి వెంకట్

Satyam News
కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన తేజ డిజిటల్స్ అధినేత నేరెళ్ల తేజ సాయి వెంకట్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ నియామక పత్రాన్ని IVF రాష్ట్ర...
కృష్ణహోమ్

తుఫాను ప్రభావంతో స్తంభించిన గన్నవరం ఎయిర్ పోర్టు

Satyam News
గన్నవరం విమానాశ్రయంపై తుఫాన్‌ “మొంథా” ప్రభావం తీవ్రంగా కనిపించింది. సాధారణంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాద్‌, కడప, విశాఖపట్నం వంటి నగరాల నుంచి రోజూ 21 విమానాల రాకపోకలు జరిగే గన్నవరం...
జాతీయంహోమ్

చిక్కుల్లో పడిపోయిన ప్రశాంత్ కిషోర్

Satyam News
అందరికి శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందని ఒక సామెత ఉంది. సరిగ్గా ఇప్పుడు ఈ సామెత దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు ఇప్పుడు సరిపోతుంది. రాజకీయ వ్యూహకర్త...
ప్రపంచంహోమ్

30 వేల మందిని తొలగించనున్న అమెజాన్

Satyam News
అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. అమెజాన్ కంపెనీ సుమారు 30,000 కార్పొరేట్ ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఈ తొలగింపులు అతి త్వరలో ప్రారంభమవనున్నాయని, కోవిడ్ మహమ్మారి సమయంలో అధిక నియామకాలు...
తూర్పుగోదావరిహోమ్

కాకినాడ ప్రాంతంలో ముమ్మరంగా సహాయక చర్యలు

Satyam News
మొంథా తుఫాను నేపథ్యంలో మంగళవారం కాకినాడ పట్టణం ఏటిమోగా, దుమ్ములుపేట, తాళ్ళరేవు మండలం గాడిమోగ ఇతర ప్రాంతాల్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ...
కృష్ణహోమ్

త్వరలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ?

Satyam News
అమరావతిలో రాష్ట్రంలోని జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉప సంఘంతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు ఉప సంఘ సభ్యులైన మంత్రులు...
ముఖ్యంశాలుహోమ్

మొంథా తుఫాన్ నేపథ్యంలో సహకరించండి

Satyam News
మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున నేడు, రేపు అప్రమత్తంగా...
తూర్పుగోదావరిహోమ్

మరింత బలపడి తీవ్ర తుపానుగా మారిన ‘మోంథా’

Satyam News
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోంథా’ తుపాను మరింత బలపడి తీవ్రమైన తుపానుగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర–ఉత్తర పశ్చిమ దిశగా కదిలి...
తూర్పుగోదావరిహోమ్

కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం

Satyam News
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను కాకినాడ పరిసరాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు....