Author : Satyam News

2987 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
విశాఖపట్నంహోమ్

మరోసారి దొరికిన వైసీపీ డ్రగ్ దొంగలు

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాంపెయిన్ లాగా చేస్తూ యువతని రక్షిస్తుంటే, వైసీపీ పార్టీ మాత్రం, యువతని డ్రగ్స్ కి బానిసులుగా మార్చటానికి, అన్ని ప్రయత్నాలు చేస్తుంది.....
శ్రీకాకుళంహోమ్

తిరుమల శ్రీవారి పై కోపంతో కాశీబుగ్గ ఆలయ నిర్మాణం?

Satyam News
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లోని శ్రీ విజయ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగిన ఘోర తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులలో...
ఆధ్యాత్మికంహోమ్

శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

Satyam News
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక కన్నుల పండువగా, శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసంలో వచ్చే ఈ కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...
కడపహోమ్

పెట్రేగి పోతున్న అక్రమ మట్టి మాఫియా

Satyam News
అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంలో మట్టి మాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయి. మట్టి మాఫియా గుట్టలను మింగేస్తున్నది. రెవెన్యూ మైనింగ్ అధికారులను మేము మేనేజ్ చేసుకున్నాం అన్న ధీమాతో పట్టబగలు మండల కేంద్రానికి కూతవేటు...
ప్రత్యేకంహోమ్

జోగి రమేష్… బాత్రూమ్ కిటికీ నుంచి పారిపోయే ప్రయత్నం

Satyam News
నకిలీ మద్యం (Fake Liquor) తయారీ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత జోగి రమేష్ ఇంటి వద్ద ఆదివారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్ట్...
కృష్ణహోమ్

మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్...
శ్రీకాకుళంహోమ్

విషాదం వేళ వైసీపీ కుట్ర రాజకీయం..!

Satyam News
వైసీపీ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. రాష్ట్రంలో ఏదైనా విషాదం జరిగితే చాలు దానికి రాజకీయం అంటగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం...
ముఖ్యంశాలుహోమ్

జీఎస్టీ తగ్గించినా వసూళ్లు ఎందుకు పెరిగాయి?

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వరుసగా ఏడో నెలలోనూ తన సత్తాను ప్రదర్శించింది. అక్టోబర్ 2025లో రాష్ట్ర నికర జీఎస్టీ (Net GST) వసూళ్లు ₹3,021 కోట్లకు చేరి, గత ఏడాదితో (అక్టోబర్ 2024)...
జాతీయంహోమ్

డేటింగ్ యాప్ పరిచయం తో లైంగిక క్రియ నేరం కాదు

Satyam News
సాంకేతికత విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో, డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాలు, తదనంతరం ఏర్పడే సంబంధాలకు సంబంధించిన ఒక అత్యాచార కేసులో కర్ణాటక హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. పరస్పర సమ్మతితో (Consensual)...
సంపాదకీయంహోమ్

డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా

Satyam News
భారతదేశం ప్రస్తుతం డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా డేటా సెంటర్ల (Data Centres) నిర్మాణం ఉధృతం కావడంతో, ఈ పెట్టుబడుల వల్ల ఎవరు నిజంగా ప్రయోజనం పొందుతున్నారనే చర్చ...