Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
అనకాపల్లి జిల్లాలోని యస్ రాయవరంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రధాన అతిథులుగా...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రజలకు, భారత మూలాలున్న అమెరికన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ ప్రసంగిస్తూ, భారత...
ఏపీకి భారీగా పెట్టుబడులే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియా పర్యటనలో మూడో రోజు ఆయన బిజీబిజీగా గడిపారు. సిడ్నీలోని సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా(SIA) ప్రతినిధులు, ఆ సంస్థ CEO...
మంగళగిరి 6వ బెటాలియన్ పోలీసు క్యాంపస్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని పోలీసుల సేవలను ప్రశంసించారు. సంస్మరణ సభలో చంద్రబాబు మాట్లాడుతూ పోలీసులు ప్రజల రక్షణ...
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 36 గంటల్లో నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో...
రాష్ట్రంలో రాజకీయ ముసుగులో నేరాలు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతి సృష్టించి లాభం పొందేందుకు కుట్రపూరిత రాజకీయాలు చేసే కొత్త రకం నేరగాళ్లు బయలుదేరారని ఆయన...
కుమారుడి హత్య కేసులో అనుమానంతో అతడి తల్లి తండ్రిని అరెస్టు చేసిన సంఘటన హర్యానాలో జరిగింది. అరెస్టు అయిన తల్లి పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కావడం గమనార్శం. పంజాబ్ మాజీ డీజీపీ...
విజయనగరం పోలీసులు దీపావళి పండగ రోజునే లాఠీకి పని చెప్పారు. అదీ రాత్రి ఎనిమిది తరువాత రోడ్లపై అటు వాహనదారులకు, ఇటు పబ్లిక్ కు ఇబ్బంది కలిగించేలా తారాజువ్వల పోటీలపై ఉక్కు పాదం మోపారు....
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చేపట్టిన “ఆపరేషన్ ఫైర్ ట్రైల్” పేరుతో జరుగుతున్న నిరంతర కార్యకలాపాల్లో ఒక ప్రధాన విజయాన్ని నమోదు చేసింది. చైనా నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న భారీ మొత్తంలో...
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వేడుకలు జరుపుకున్నారు. ఆయన పాత ఢిల్లీలోని సుప్రసిద్ధ, చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన...