26.2 C
Hyderabad
May 19, 2024 20: 35 PM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

ఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక జాబితా విడుదల

Satyam NEWS
వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 34 స్పెషాలిటీ...
Slider ప్రత్యేకం

జగన్ ప్రభుత్వం చేస్తున్న దమనకాండ కనిపించదా ఉండవల్లీ?

Satyam NEWS
ఊరందరిదీ  ఒక బాధ అయితే, ఉలిపి కట్టెది  మరొక బాధ అన్నట్లు, రాష్ట్రంలోని ప్రజలందరూ రాష్ట్ర తిరోగ వృద్ధిపై,  అస్తవ్యస్త  వైకాపా పాలనపై, విభజన హామీల సాధనా వైఫల్యాలపై,  రాజధాని లేని దుర్మార్గం పై...
Slider ప్రత్యేకం

నిన్న 70 మంది… తాజాగా 50మంది డీఎస్పీ లకు పోస్టింగ్స్…!

Bhavani
ఇటీవలే ఏపీ రాష్ట్రంలో 72 మంది డీఎస్పీ లకు నియమిస్తూ జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర పోలీసు శాఖ…డీజీపీ ఆదేశాలతో ఉత్తర్వులు ఇస్తే తాజాగా ఒకే సారి వెయింటింగ్ లో ఉన్న 25 మంది డీఎస్పీ...
Slider ప్రత్యేకం

మిల్లర్లపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS
మిల్లర్లు తరుగు పేరుతో రైతులను మోసం చేస్తూ అక్రమ సంపాదనే ధ్యేయంగా వారి వ్యవహార శైలి ఉందని జూపెల్లి కృష్ణారావు ద్వజమెత్తారు. శుక్రవారం పెంట్లవెల్లి మండలం గోప్లాపూర్ గ్రామం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తరుగు...
Slider ప్రత్యేకం

అప్పుల జగన్నాథం బండిని నడిపించగలడా?

Satyam NEWS
వచ్చే ఏడాది మార్చి వరకు  కేవలం ఐదు వేల కోట్ల రూపాయల  రుణంతోనే అప్పుల జగన్నాథం  బండిని నడిపించగలడా?,   కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 30,2,75 కోట్ల...
Slider ప్రత్యేకం

ఎల్‌నినో తో ప్రపంచమంతటా ప్రభావం

Bhavani
ఏడాది జులై చివరి నాటికి ఎల్‌నినో పరిస్థితి తిరిగివచ్చే అవకాశం ఉందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పోకడల్లో మార్పు చోటు చేసుకుంటుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంవో) తెలిపింది. అరుదైన రీతిలో...
Slider ప్రత్యేకం

సాల్ట్ ప్రాజెక్టు  అంతిమ లబ్ధిదారులు ఎవరు?

Satyam NEWS
సపోర్టింగ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ( సాల్ట్) ప్రాజెక్టులో అంతిమంగా లబ్ధిదారులు ఎవరు? బైజూస్ కంపెనీతో ఎవరెవరికి టై అప్ ఉంది. ట్యాబ్ ల తో పాటు ఇతర యంత్ర పరికరాలను  సరఫరా చేసేది...
Slider ప్రత్యేకం

సాక్షి కొనుగోళ్లపై కేసు వేసినందుకే రామోజీరావుకు వేధింపులు

Satyam NEWS
సాక్షి దినపత్రిక ప్రతులను  ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేయడాన్ని న్యాయస్థానంలో ఉషోదయ పబ్లికేషన్స్ పేరిట ప్రశ్నించినందుకే పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావును,  రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తోందని నరసాపురం...
Slider ప్రత్యేకం

వాళ్ళిద్దరు కలిశారంటే జగన్ పార్టీ పని అవుట్

Satyam NEWS
తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిశాయంటే, జగన్ పార్టీ పని అవుట్. బంగాళాఖాతంలో కలిసిపోతారు. తమకు విశాలమైన తీర ప్రాంతం ఉన్నదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటారు. ఆ తీర ప్రాంత గర్భంలో తమ పార్టీ...
Slider ప్రత్యేకం

సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద 3వ తారీఖున సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శంకుస్థాపన కార్యక్రమం, భారీ బహిరంగ సభ...