కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అంటారు కానీ, కొందరి విషయంలో మాత్రం ఈడీ ఆఫీసు మెట్లు పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తాయి. గతంలో ‘ఈడీ 1.0’ వెర్షన్లో ఏ1గా జగన్, ఏ2గా విజయసాయిరెడ్డి జోడీగా...
కర్ణాటక నుంచి సింగపూర్కు వెళ్లి అక్కడ పర్యావరణ పరిరక్షణ, సమాజ సేవ, సాంస్కృతిక వారసత్వ రంగాల్లో ప్రభావశీల నేతగా గుర్తింపు పొందిన కీర్తిదా మేకాని కన్నుమూశారు. ఇంట్లోనే గుండెపోటుకు గురై ఆమె మృతి చెందినట్లు...
డాలర్తో పోలిస్తే భారత రూపాయి బుధవారం ప్రారంభ ట్రేడింగ్లో భారీగా బలహీనపడింది. 61 పైసలు క్షీణించి డాలర్కు ₹91.58 స్థాయికి చేరి సరికొత్త ఆల్టైమ్ లోను నమోదు చేసింది. స్థిరమైన డాలర్ డిమాండ్తో పాటు...
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ విజయాన్ని అందుకుంది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్ మరియు పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం ప్రముఖ...
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)లో ఇండియా లాంజ్ను ప్రారంభించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, వివిధ...
45 ఏళ్ల వయస్సులోనే నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా నియమితులై చరిత్ర సృష్టించారు. దీంతో బీజేపీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. జేపీ...
స్పేస్ టెక్నాలజీలో ఏపీ ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. ఇప్పటికే తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కూటమి సర్కారు.. తాజాగా రాకెట్ లాంఛింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. కాకినాడలో...
ఇద్దరు భార్యలు ఉండి లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న మరో మహిళను ఆమె ప్రియుడే హత్య చేసి శవం కూడా దొరకకుండా తప్పించుకుతిరుగుతున్న దారుణమైన సంఘటన ఇది. తను ఒక రిటైర్డ్ రైల్వే...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త రికార్డ్ సృష్టించ బోతున్నారు. దేశంలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్స్ సర్టిఫికెట్ అందుకోబోతున్న మొదటి ముఖ్యమంత్రిగా ఒక...
“రాజధాని అమరావతిని స్మశానం, ఏడారి అని మాట్లాడారు. 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంట… ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరు రాజధాని… ఇడుపులపాయలో ఉంటే ఇడుపులపాయ రాజధానా..?...