26.7 C
Hyderabad
September 20, 2026
ప్రకాశంహోమ్

సూర్యలంక బీచ్ లో అభివృద్ధి పనులు

#KandulaDurgesh

స్వదేశ్ దర్శిని 2.0 తో భాగంగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో పంచాయతీ రాజ్ ద్వారా నిర్మాణం చేపట్టే ప్రహరీ గోడ నిర్మాణ పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ,

జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఆర్డీఓ పి. గ్లోరియా, జిల్లా టూరిజం అధికారి అనందపాల్, డీ ఎఫ్ ఓ. రవి శంకర్, డీ పి ఓ. యల్. ప్రభాకర్ రావు, పర్యాటక శాఖ, డీ ఈ,జిల్లా భూ రికార్డ్స్ అధికారి సాంబశివరావు, జలవనరుల శాఖ ఎస్ ఈ. గోపి నాధ్,డీ యం & హెచ్ ఓ. డాక్టర్ ఎస్. విజయమ్మ,

పర్యాటక శాఖ మేనేజర్ రమేష్, పంచాయతీ రాజ్, రాజన్ బాబు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ, ఎస్ ఈ అనంత రాజు, మున్సిపల్ కమిషనర్ జిల్లా. జి. రఘునా ద్ రెడ్డి, తహసీల్దార్ షేక్ సలీమా, యం పి డీ ఓ. బాబురావ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్ “నేనెవరు?” టైటిల్ లోగో లాంచ్

Satyam News

గల్ఫ్ దేశాల ప్రజలు ట్రంప్ వ్యాపార ప్రాంతాలకు దగ్గర గా ఉండద్దు

Satyam News

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే తిరుగుబాటు తప్పదు!

Satyam News

లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు: రాజ్‌ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టు

Satyam News

చైనాకు లొంగిపోయిన మోడీ: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Satyam News

పొలాల్లో విష పురుగులు ఉంటాయి జాగ్రత్త !

Satyam News

Leave a Comment