మెదక్హోమ్

సంగారెడ్డి లో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు

#DoddiKomaraiah

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమురయ్య 99 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి అందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్ , జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు అంజయ్య, RC పురం  కార్పొరేటర్ పుష్ప నగేష్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, జిల్లా గొల్ల కురుమ అసోసియేషన్ అధ్యక్షులు మల్లయ్య యాదవ్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Related posts

తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంపు

Satyam News

ఇజ్రాయెల్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Satyam News

60 ఏళ్లు పైబడిన జర్నలిస్టులకు చికిత్సపై 75% తగ్గింపు

Satyam News

గోదావరి వరదతో మునిగిపోతున్న కోనసీమ లంక గ్రామాలు

Satyam News

45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు: చరిత్ర సృష్టించిన నితిన్

Satyam News

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు పండుగ

Satyam News

Leave a Comment