మహబూబ్ నగర్హోమ్

ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించిన ఎమ్మెల్యే

#Gadwal

జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక పాత బస్ స్టాండ్, షుకూర్ కాంప్లెక్స్ నందు వెల్ కేర్ పాలి క్లినిక్ లోఉచిత వైద్య శిబిరం ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ముందుగా ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింహాలు యాదవ్,  జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి,  జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు  రాజశేఖర్  వైస్ ఛైర్మెన్ శంకర్, కౌన్సిలర్ బాబర్, గోవిందు, మాజీ కౌన్సిలర్స్ మురళి, ఇసాక్, నాయకులు బంగి సుదర్శన్, వంట భాస్కర్, మైలగడ్డ చంద్రశేఖర్, చిరు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

IGGAARL ను సందర్శించిన జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్

Satyam News

భారత్ నుంచి గల్ఫ్ వెళ్లే విమానాలు రద్దు

Satyam News

కాలభైరవునికి కలకండ, అటుకుల పాయసం నైవేద్యం

Satyam News

భూదాన్ భూ బాధితులకు నేడు పట్టాల పంపిణీ

Satyam News

బా.సి.రెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం

Satyam News

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ

Satyam News

Leave a Comment