మహబూబ్ నగర్హోమ్

ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించిన ఎమ్మెల్యే

#Gadwal

జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక పాత బస్ స్టాండ్, షుకూర్ కాంప్లెక్స్ నందు వెల్ కేర్ పాలి క్లినిక్ లోఉచిత వైద్య శిబిరం ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ముందుగా ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింహాలు యాదవ్,  జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి,  జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు  రాజశేఖర్  వైస్ ఛైర్మెన్ శంకర్, కౌన్సిలర్ బాబర్, గోవిందు, మాజీ కౌన్సిలర్స్ మురళి, ఇసాక్, నాయకులు బంగి సుదర్శన్, వంట భాస్కర్, మైలగడ్డ చంద్రశేఖర్, చిరు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జమాత్-ఎ-ఇస్లామీ సంస్థ పై ఎన్ ఐఏ దాడులు

Satyam News

పుట్టింటి ప‌ట్టుచీర‌ల‌తో వ‌నిత‌ల సంతోషం

Satyam News

దేశంలోనే మొదటి డిజిటల్‌.. ఏఐ ప్లస్ క్యాంపస్..

Satyam News

ఉల్లాస్ అక్షరాంధ్రతో 100% అక్షరాస్యత లక్ష్యం

Satyam News

పిల్లనిచ్చిన మామపై దాడి చేసిన అల్లుడు

Satyam News

ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పిన 15 ఏళ్ల బాలిక

Satyam News

Leave a Comment