26.7 C
Hyderabad
September 20, 2026
మహబూబ్ నగర్హోమ్

ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించిన ఎమ్మెల్యే

#Gadwal

జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక పాత బస్ స్టాండ్, షుకూర్ కాంప్లెక్స్ నందు వెల్ కేర్ పాలి క్లినిక్ లోఉచిత వైద్య శిబిరం ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ముందుగా ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింహాలు యాదవ్,  జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి,  జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు  రాజశేఖర్  వైస్ ఛైర్మెన్ శంకర్, కౌన్సిలర్ బాబర్, గోవిందు, మాజీ కౌన్సిలర్స్ మురళి, ఇసాక్, నాయకులు బంగి సుదర్శన్, వంట భాస్కర్, మైలగడ్డ చంద్రశేఖర్, చిరు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గొడవలు అల్లర్లు చేస్తే, ర్యాలీ చేస్తే రిమాండ్

Satyam News

భూ భారతి భూ సర్వే అవగాహనా కార్యక్రమంలో స్పీకర్

Satyam News

శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్సైట్లు

Satyam News

శ్రీ స్వామి రామానందుల వారి సమాధి ఆరాధన

Satyam News

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల తో ఎమ్మెల్యే అరవింద బాబు భేటీ

Satyam News

ఈ కేసేంటి..మీ కథేంటి..ఆళ్లకు హైకోర్టు చుక్కలు

Satyam News

Leave a Comment