మహబూబ్ నగర్హోమ్

ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించిన ఎమ్మెల్యే

#Gadwal

జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక పాత బస్ స్టాండ్, షుకూర్ కాంప్లెక్స్ నందు వెల్ కేర్ పాలి క్లినిక్ లోఉచిత వైద్య శిబిరం ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ముందుగా ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింహాలు యాదవ్,  జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి,  జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు  రాజశేఖర్  వైస్ ఛైర్మెన్ శంకర్, కౌన్సిలర్ బాబర్, గోవిందు, మాజీ కౌన్సిలర్స్ మురళి, ఇసాక్, నాయకులు బంగి సుదర్శన్, వంట భాస్కర్, మైలగడ్డ చంద్రశేఖర్, చిరు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోర్టులో అంబటి వీడియో…. పొన్నవోలుకి జడ్జి షాక్‌…!!

Satyam News

రాములబండ వార్షిక బ్రహ్మోత్సవాలలో మంత్రి కోమటిరెడ్డి

Satyam News

భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని మోడీ

Satyam News

జగన్‌ ఎర్రబస్సు కామెంట్.. వైసీపీని ముంచేసింది!

Satyam News

ట్రంప్ నిర్ణయానికి ఎదురుతిరిగిన ఆ ముగ్గురు….

Satyam News

రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి

Satyam News

Leave a Comment