Category : హోమ్

కృష్ణహోమ్

ఉయ్యూరులో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

Satyam News
కృష్ణా జిల్లా ఉయ్యూరు పట్టణంలో శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో, వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ వేడుకలను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో...
అనంతపురంహోమ్

రుణ మాఫీ చేసి రైతులను ఆదుకోవాలి

Satyam News
రైతన్నలకు పూర్తిగా రుణమాఫీ చేసి నిరు పేద రైతన్నలను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆల్ ఇండియా PHPS ప్రజాసేన హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మన్నెపాకుల మాధవ్ కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని...
క్రీడలుహోమ్

సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్లిన టీమిండియా

Satyam News
వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 5 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఈ విజయంలో...
ఆధ్యాత్మికంహోమ్

కనుల పండువగా శ్రీ అమర లింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Satyam News
కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కోమరవోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం దత్తత ఆలయమైన శ్రీ అమర లింగేశ్వర దుర్గా నాగేశ్వరస్వామి వారి వార్షిక కళ్యాణం ఆదివారం రాత్రి అత్యంత...
గుంటూరుహోమ్

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోండి

Satyam News
స్థానిక సత్తెనపల్లి రోడ్డులోని ఆవులు సత్రం ప్రక్కన ఉన్న కత్వ చెరువు డ్రైనేజీ కాలువలో పట్టపగలు ఆక్రమణదారులు యదేచ్ఛగా నిర్మాణాలు (పిల్లర్స్) చేస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న నరసరావుపేట మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని...
కరీంనగర్హోమ్

కరీంనగర్ సీపీ పై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

Satyam News
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీపీ తన పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతున్నారని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన...
ప్రత్యేకంహోమ్

ఇరాన్‌పై దాడుల మీద ఇజ్రాయెల్ ప్రకటన

Satyam News
ఇరాన్‌పై తాము ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందో ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితిలో వివరించింది. ఇరాన్ న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బాలిస్టిక్ మిస్సైల్స్ తయారీ తమ భద్రతకు విఘాతంగా మారాయని ఇజ్రాయెల్ ప్రతినిధి తెలిపారు. ఈ న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,...
మెదక్హోమ్

లైసెన్స్డ్ సర్వేయర్లను నట్టేట ముంచిన రేవంత్ సర్కార్

Satyam News
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాయమాటలు నమ్మి తమ ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకొని వచ్చిన లైసెన్స్డ్ సర్వేయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్...
హైదరాబాద్హోమ్

తెలుగు వారందరూ అప్రమత్తంగా ఉండాలి

Satyam News
ఇరాన్ తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని...
విశాఖపట్నంహోమ్

రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుదే

Satyam News
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన...