ఇరాన్పై తాము ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందో ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితిలో వివరించింది. ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాలిస్టిక్ మిస్సైల్స్ తయారీ తమ భద్రతకు విఘాతంగా మారాయని ఇజ్రాయెల్ ప్రతినిధి తెలిపారు. ఈ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బాలిస్టిక్ మిస్సైల్స్ ధ్వంసం చేసే వరకు తమ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
previous post
Satyam News
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
