ప్రత్యేకంహోమ్

ఇరాన్‌పై దాడుల మీద ఇజ్రాయెల్ ప్రకటన

ఇరాన్‌పై తాము ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందో ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితిలో వివరించింది. ఇరాన్ న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బాలిస్టిక్ మిస్సైల్స్ తయారీ తమ భద్రతకు విఘాతంగా మారాయని ఇజ్రాయెల్ ప్రతినిధి తెలిపారు. ఈ న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బాలిస్టిక్ మిస్సైల్స్ ధ్వంసం చేసే వరకు తమ జాయింట్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

Related posts

టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ !

Satyam News

రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హత గొడ్డలి పార్టీకి ఎక్కడిది..?

Satyam News

గత పాలకుల తప్పిదాలతో….టిడ్కో నివాసితులకు కష్టాలు….

Satyam News

సూపర్ జీఎస్టీ “ఎలక్ట్రానిక్స్ ఉత్సవ్” ప్రదర్శన

Satyam News

అర్హులైన జర్నిలిస్టులకు త్వరలో అక్రిడేషన్లు

Satyam News

జగన్‌ పాలనలో ప్రభుత్వ స్కూల్స్‌ నుండి10 లక్షల మంది విద్యార్ధులు ఔట్‌

Satyam News

Leave a Comment