Category : హోమ్

గుంటూరుహోమ్

పేదలకు 6 లక్షల ఇళ్లు… బడ్జెట్‌లో భారీ కేటాయింపులు

Satyam News
సొంతిల్లు కట్టుకోవాలనుకొనే పేదలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే అర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో 6 వేల...
అనంతపురంహోమ్

దేశ తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య జయంతి నేడు

Satyam News
ఆయన గురించి చెప్పాలి అంటే పెద్దపాడు నుండి కర్నూలు మునిసిపల్ బడికి చిరిగిన బట్టలు వేసుకుని 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి, రోజూ జొన్న రొట్టెలో కారం వేసుకుని తెచ్చుకునే సంజీవయ్య ముఖ్యమంత్రి అవుతాడని...
కర్నూలుహోమ్

గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం కు మార్గం సుగమం

Satyam News
నంద్యాల- మార్కాపురం జిల్లా సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల అభయారణ్యంలో  ఉన్న శ్రీ గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి  ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా  భక్తులు వెళ్లేందుకు మార్గం సుగుమం అయింది. రెండు జిల్లాల సరిహద్దులో...
ప్రత్యేకంహోమ్

రికార్డు స్థాయి వృద్ధిరేటు లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్

Satyam News
రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి...
ముఖ్యంశాలుహోమ్

రాష్ట్ర బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజ

Satyam News
అసెంబ్లీ లో రాష్ట్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం...
సంపాదకీయంహోమ్

పాలెగాళ్ల ‘డిజిటల్ ఫ్యాక్షనిజం’.. హెరిటేజ్ మీద వ్యవస్థీకృత కుట్ర!

Satyam News
రాయలసీమ పాలెగాళ్ల చరిత్రలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ఒక చీకటి అధ్యాయం ఉంది. ఆనాడు పగవాడిని దెబ్బతీయడానికి ప్రత్యర్థి పొలాల్లోకి చొరబడి, రాత్రికి రాత్రే పంటను తగలబెట్టడం, ఏళ్ళ తరబడి పెంచిన తోటలను నరకడం, బావుల్లో...
గుంటూరుహోమ్

కోటప్పకొండ తిరునాళ్ళు సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు

Satyam News
రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్ళ కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తూ...
జాతీయంహోమ్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా భారతదేశం

Satyam News
గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ, భారతదేశం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ‘ఈటీ...
విశాఖపట్నంహోమ్

డ్రగ్స్ రహిత రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్

Satyam News
కూటమి ప్రభుత్వం డగ్ర్స్‌పై తలపెట్టిన యుద్ధం రాష్ట్రాన్ని, యువతను మంచి దారిలో నడిపిస్తోందని రాష్ట్ర హోం మంత్రి అనిత తెలిపారు. గత 19 నెలల కాలంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు, ఈగల్...
సంపాదకీయంహోమ్

బీ ఆర్ ఎస్ ను చెప్పి మరీ చితక్కొట్టిన రేవంత్

Satyam News
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ ని మరొక్కమారు చితక్కొట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ కు ఆయన కొడుకు కేటీఆర్ కు ఊపిరి ఆడకుండా చేశారు. తెలంగాణ రాజకీయాల్లో తనకు...