ప్రత్యేకంహోమ్

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

#MeerabaiChanu

మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 48 కిలోల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం నమోదు అయింది. దీనితో అనహత్ సింగ్ చరిత్ర సృష్టించినట్లయింది. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత యువ సంచలనం అనహత్ సింగ్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈజిప్ట్‌కు చెందిన రుకాయ్యా సలెమ్పై విజయం సాధించింది. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా అనహత్ చరిత్ర సృష్టించింది.

Related posts

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026: ఆంధ్రప్రదేశ్ విజయప్రస్థానం!

Satyam News

రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఆధునిక టెక్నాలజీ

Satyam News

ప్రాణరక్షణలో ట్రామా మెడిసిన్ పాత్ర కీలకం

Satyam News

అక్షరం నుంచి ఆకాశమంత – గురు దీవెన

Satyam News

నరసరావుపేటలో స్వీయ జనగణన అవగాహనకు 5కే రన్

Satyam News

తిరుమల పరకామణి చోరీలో సంచలన విషయాలు….

Satyam News

Leave a Comment