ప్రత్యేకంహోమ్

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

#MeerabaiChanu

మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 48 కిలోల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం నమోదు అయింది. దీనితో అనహత్ సింగ్ చరిత్ర సృష్టించినట్లయింది. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత యువ సంచలనం అనహత్ సింగ్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈజిప్ట్‌కు చెందిన రుకాయ్యా సలెమ్పై విజయం సాధించింది. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా అనహత్ చరిత్ర సృష్టించింది.

Related posts

పాకిస్తాన్ కు కొత్త షాక్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం

Satyam News

ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పని సరి

Satyam News

పారిశ్రామికవేత్తల కోసం వారానికి ఒక రోజు కేటాయిస్తా

Satyam News

ప్యాలెస్ మారుతున్న జగన్: లోటస్‌పాండ్‌పై దండయాత్ర!

Satyam News

జై అమరావతి అంటూ విజయనగరంలో భారీ ర్యాలీ

Satyam News

నటి సంచితా ఉగాలే ఆత్మహత్య

Satyam News

Leave a Comment