Category : హోమ్

ముఖ్యంశాలుహోమ్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC), సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి పాత్ర లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) స్పష్టం చేసింది. ఈ కేసులో...
నెల్లూరుహోమ్

మంత్రి నారాయణ విదేశీ పర్యటన

Satyam News
అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలక అధ్యయన పర్యటనగా మంత్రి నారాయణ ఇవాళ్టి నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరారు. అధికారిక పర్యటనలో భాగంగా యూకే (బ్రిటన్) మరియు ఖతార్ దేశాలను మంత్రి సందర్శించనున్నారు. మంత్రి నారాయణతో...
ముఖ్యంశాలుహోమ్

వరుసగా 9 వ సారి బడ్జెట్: నిర్మల రికార్డు

Satyam News
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1, 2026, ఆదివారం) పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026-27ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ...
ప్రత్యేకంహోమ్

లైంగిక వ్యాధులతో బిల్ గేట్స్… నిజామా?

Satyam News
జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) అమెరికాకు చెందిన ఒక అత్యంత వివాదాస్పద ఆర్థికవేత్త, లైంగిక నేరగాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలతో ఉన్న సంబంధాల కారణంగా ఇతని పేరు ఇప్పుడు సంచలనంగా...
ప్రత్యేకంహోమ్

లడ్డూ కల్తీ: ఆ దేశాల్లో పరీక్షలకు సర్కార్ సిద్ధం?

Satyam News
పవిత్రమైన తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, దేశంలోని అత్యంత ప్రామాణిక ల్యాబ్ చాలా స్పష్టంగా పేర్కొంది. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె కలిసి...
కడపహోమ్

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన మాధవి రెడ్డి

Satyam News
శ్రీరామ శోభయాత్రలో దురదృష్టవశాత్తు మృతి చెందిన హరి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి అందచేశారు. కడప నగరంలో జరిగిన శ్రీరామ...
ఆధ్యాత్మికంహోమ్

కూపుచంద్రపేటలో ఫిబ్రవరి 2న స్నపన తిరుమంజనం

Satyam News
తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఫిబ్రవరి 2వ తేదీన కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులు ఉదయం 6 గంటలకు ఆలయం నుండి...
ప్రత్యేకంహోమ్

ఏపీ రోడ్లకు మహర్దశ… మూడేళ్లలో లక్షన్నర కోట్లు

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లకు మహర్ధశ పట్టింది. రాజధానితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవేల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నేషనల్‌ హైవే ప్రాజెక్టులతో పాటు.....
ముఖ్యంశాలుహోమ్

పర్యాటక రంగం అభివృద్ధితో మరింత గుర్తింపు

Satyam News
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి కొత్త గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోందని వ్యవసాయం, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి...
ప్రత్యేకంహోమ్

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే

Satyam News
అమరావతిపై వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు పన్నుతున్నా, దేవతల రాజధానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.. దేశ ఆర్ధిక వ్యవస్థ తీరు తెన్నులను నిశితంగా పరిశీలించి, సమగ్ర అంచనాలను అందించే కేంద్ర ఆర్ధిక సర్వే అమరావతికి...