Category : హోమ్

జాతీయంహోమ్

600 కోట్ల రూపాయల డ్రగ్ డైవర్షన్ కేసు

Satyam News
600 కోట్ల రూపాయల డ్రగ్ డైవర్షన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కళా ఆంబ్‌ కేంద్రంగా పనిచేసే ఫార్మాస్యూటికల్ కంపెనీ ‘డిజిటల్ విజన్’ యజమానులైన అంబాలాకు చెందిన పర్షోతమ్ లాల్ గోయల్, ఆయన కుమారులు...
ప్రపంచంహోమ్

ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నట్లు ఆధారాలు కావాలి

Satyam News
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు అనుమతించని అదియాలా జైలు సూపరింటెండెంట్‌ పై ఆయన సోదరి అలీమా ఖాన్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను వారంలో...
సినిమాహోమ్

మళ్ళీ “పెళ్లి చేసుకుందాం” అంటున్న విక్టరీ వెంకటేష్!

Satyam News
విక్టరీ వెంకటేష్ నటించగా అసాధారణ విజయం సాధించిన చిత్రాల్లో “పెళ్ళి చేసుకుందాం” ఒకటి. అందం – అభినయాల కలబోత సౌందర్య హీరోయిన్ గా సుప్రసిద్ధ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ఈ ట్రెండ్ సెట్టింగ్...
ప్రపంచంహోమ్

వచ్చే నెలలో భారత్ రానున్న రష్యా అధ్యక్షుడు

Satyam News
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్‌ పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే వార్షిక నాయకుల సదస్సులో పాల్గొనడానికి ఆయన భారత్‌ చేరుతున్నట్లు శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ...
తూర్పుగోదావరిహోమ్

పవన్ కళ్యాణ్ పై వైసీపీ రెక్కీ?

Satyam News
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో ఒక అపరిచిత వ్యక్తి కదలికలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ పర్యటనలో ఒక వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కి చేరువగా...
గుంటూరుహోమ్

జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్

Satyam News
మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. టీడీపీ నేతల జంట హత్య కేసులో ముందస్తు...
సంపాదకీయంహోమ్

ఏపీ సర్కార్‌పై సంచలన సర్వే… చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ షాక్‌

Satyam News
ఏపీలో కూటమి సర్కార్‌ కొలువుదీరి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఈ 18 నెలల సమయంలో చంద్రబాబు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది..?? ప్రజల మూడ్‌ని, అంచనాలను అందుకోవడంలో కూటమి సర్కార్‌ చేరువయిందా..?? లేదా…?? ఏ...
ముఖ్యంశాలుహోమ్

అమరావతిలో చారిత్రక ఘట్టం..ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు అడుగు.!

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శుక్రవారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతిని భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, ఒకేసారి 15 ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల...
ప్రత్యేకంహోమ్

అమెరికాకు లోకేష్..పెరిగిన అంచనాలు.!

Satyam News
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మరో ప్రతిష్టాత్మక పర్యటన కోసం డిసెంబర్ 6న అమెరికాకు వెళ్లనున్నారు. గత పర్యటనల్లో ఏపీకి గూగుల్ డేటా సెంటర్,ఇన్ఫోసిస్ లాంటి అంతర్జాతీయ పెట్టుబడులు...
ఆధ్యాత్మికంహోమ్

శుక్ర మౌఢ్యమితో ముహూర్తాలకు బ్రేక్

Satyam News
శుక్ర మూడమి ప్రారంభం కావడంతో శుభకార్యాలకు భారీ విరామం ఏర్పడింది. 2025 నవంబర్‌ 26వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శుక్ర మూడమి, 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 83...