Category : హోమ్

జాతీయంహోమ్

కేవ్డా మొక్క: హిమాలయాల కంటే ముందే భారత్‌లో మనుగడ

Satyam News
హిమాలయ పర్వతాలు ఏర్పడక ముందు నుంచి ఉన్న ఒక మొక్క శిలాజాలను పరిశోధకులు వెలికితీశారు. కేవ్డా అనే ఈ మొక్క 24 కోట్ల ఏళ్ల నాటిదని తేల్చారు. హిమాలయ పర్వతాలు ఏర్పడకముందే ఈ మొక్క...
కడపహోమ్

సమాజంలో మీడియా పాత్ర కీలకమైనది

Satyam News
సమాజంలో మీడియా పాత్ర కీలకమైనదని కె.శరత్ కుమార్ రాజు అన్నారు. కడప జిల్లా రాజంపేట మండలం వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ రాజంపేట ఆధ్వర్యంలో 40 సంవత్సరాల వేడుకలు తాళ్లపాక శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం...
ప్రపంచంహోమ్

యెమెన్‌లో దాడులకు తెగబడ్డ హౌతీ తిరుగుబాటుదారులు

Satyam News
ఇజ్రాయెల్, అమెరికా దళాలు మళ్లీ ఇరాన్ పై యుద్ధం ప్రారంభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌లో జరిపిన దాడుల్లో ప్రభుత్వ దళాలకు చెందిన కనీసం నలుగురు సైనికులు మృతి చెందగా, మరో...
ముఖ్యంశాలుహోమ్

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు

Satyam News
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నిరంతర విద్యుత్‌ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర...
శ్రీకాకుళంహోమ్

మహిళా ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ నేత అరెస్టు

Satyam News
మహిళా ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించి గత 10 రోజులుగా పరారీలో ఉన్న వైసీపీ నేత, వైసీపీ ఆముదాలవలస ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ సీఎంకున్న ప్రోటోకాల్ ప్రకారం...
హైదరాబాద్హోమ్

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్

Satyam News
హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21వ తేదీ వరకు...
హైదరాబాద్హోమ్

AIతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News
కృత్రిమ మేధస్సు (AI) వైద్య రంగంలో కీలక మార్పులకు దారితీస్తోందని నేషనల్ హెల్త్ సమ్మిట్‌లో పాల్గొన్న వైద్య నిపుణులు తెలిపారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, అధునాతన వైద్య పరీక్షలు, చికిత్స ప్రణాళిక, రోబోటిక్ సర్జరీ...
జాతీయంహోమ్

జార్ఖండ్ లో ఆగని ‘‘పేపర్ లీక్’’ రచ్చ

Satyam News
ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఆందోళన ఉధృతమవుతోంది. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం వివిధ విద్యార్థి సంఘాలు, నిరసనకారులతో వరుసగా చర్చలు...
ఆధ్యాత్మికంహోమ్

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం

Satyam News
రెండవ శనివారం సెలవు,ఆషాఢ మాస ఉత్సవాల వేళ  ఇంద్రకీలాద్రి క్షేత్రం జనసముద్రంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. ఘాట్ రోడ్,శ్రీ కనకదుర్గ నగర్ మార్గాల ద్వారా...
కరీంనగర్హోమ్

మిడ్‌మానేరు ఎడమ కాలువ పనులు పునఃప్రారంభం

Satyam News
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ (LA), పునరావాసం–పునర్నిర్మాణం (R&R) కోసం ప్రాధాన్యత ప్రాతిపదికన రూ.5 వేల కోట్లు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్....