సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సప్తాహ భజన నిర్విఘ్నంగా సాగుతున్నది. సోమవారం నాడు మూడవ...
విశాఖపట్నం జిల్లాలో రహదారి సౌకర్యం కోసం ఆదివాసులు చేపట్టిన వినూత్న నిరసన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిన్న ఆదివారం రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని...
కేరళ అధికారిక పేరును ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. మలయాళ భాషలో రాష్ట్రం పేరును ‘కేరళం’గా పిలుస్తుండటంతో, రాజ్యాంగంలోని ప్రథమ షెడ్యూల్లో ఉన్న ‘Kerala’ పేరును ‘Keralam’గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతోంది....
హైదరాబాద్ గౌలిపుర మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్య,యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక...
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కార్వాన్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖలో సందడి చేశారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అల్లు అర్జున్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు...
విశాఖపట్నం నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం వద్ద పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి,...
రామడుగు గ్రామ యువ సర్పంచ్, ప్రజా సేవకుడు మహమ్మద్ మొహీజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సర్పంచ్ మహమ్మద్ మొహీజ్ తన సొంత ఖర్చులతో గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులకు రైన్కోట్లను పంపిణీ చేశారు....
రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామడుగు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనుపురం పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా యువజన...
వర్గపోరును సద్దుమణిగించడంలో నాయకత్వం చేతులెత్తేస్తే.. ఉన్మాదంతో వెర్రితలలేసిన పార్టీ నాయకులు కొందరు సొంతపార్టీ నేతలపైనే రపా.. రపా .. అంటూ గంగమ్మ జాతరల్లో యాట గొంతుకోసినట్లు కోస్తే అది వైసీపీ యువ నాయకుడు నవులూరి...