ఏలూరులో ఓ జిల్లా స్థాయి అధికారి ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్నారు. ఇందుకు గాను ఆ అధికారికి ఘనమైన వీడ్కోలు పలకాలని జిల్లా స్థాయి లో ఆ శాఖ లో పనిచేసే గ్రామ...
జాతీయ క్రీడా దినోత్సవం–2026 సందర్భంగా మై భారత్, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని రెండు విద్యాసంస్థల్లో “ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కీ బాత్...
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం శ్రావణ ఉపకర్మ వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, తోమాల సేవ, సహస్రనామార్చన...
ఆంధ్రప్రదేశ్కు రిలయన్స్ సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏలూరు జిల్లాలో ఏకంగా రూ.2.18 లక్షల కోట్లతో భారీ ప్రాజెక్టును పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టుతో ఏపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.65,000 కోట్ల ఆదాయం రాబోతోంది....
ఆంధ్రప్రదేశ్లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొంటోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెద్ద సంఖ్యలో గృహ నిర్మాణాలకు అనుమతులు సాధించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 స్కీమ్ ద్వారా...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చమురు నిల్వలు, నిక్షేపాలపై ఆధిపత్యం కొనసాగించేందుకు ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే వెనిజులాతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...
2036లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించేందుకు భారత పోటీ పడుతున్న వేళ, ఆ అవకాశం వస్తే ఒలింపిక్స్ నిర్వహణకు అత్యంత అనువైన ప్రదేశంగా అమరావతిలోని ప్రతిపాదిత స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు....
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… మరోసారి పవర్లోకి రావాలని పగటి కలలు కంటున్నాడు.. వాటికి బ్రేక్ వేసింది ఇండియా టుడే – సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే…...
వీరబైరాన్పల్లి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీ...
నేపాల్లో సంభవించిన భారీ వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. మానస సరోవర్ యాత్ర వెళ్లిన...