రాష్ట్రంలో ఏ ఘోరం జరిగినా, ఏ నేరం వెలుగుచూసినా దాని వెనుక వైసీపీ నేతల హస్తం ఉండటం కామన్ అయిపోయింది. తాజాగా కాకినాడ పంచాయతీరాజ్ AE నూకరాజు కుటుంబం కేసులోనూ ఇదే నిజమైంది. ఈ...
వైసీపీ టైమ్లో జరిగిన APPSC స్కామ్లో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. కేవలం మార్కులు మార్చడం, ఇంటర్వ్యూల్లో తమ వాళ్లకు ఎక్కువ మార్కులు వేయడమే కాదు..టెక్నాలజీని వాడి ఎలా మోసం చేశారనేది ఇప్పుడు హాట్...
ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్మ జలాలను అందించబోతున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తీవ్ర కరువు...
మాజీ బీహార్ ముఖ్యమంత్రి, సామాజిక న్యాయ ఉద్యమ నేత బీపీ మండల్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుంద్ర కుమారస్వామి ఆయనకు ఘన...
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ ఎం.జే. గార్డెన్స్లో 22A నిషేధిత భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబాలతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పాల్గొన్నారు....
హిజాబ్ ధరించడంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడంపై ప్రయాగ్రాజ్లోని ఓ పాఠశాలలో చదువుతున్న ఒక మైనర్ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. పాఠశాల నిర్దేశించిన యూనిఫామ్తో...
జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ విభాగంలో విశేషంగా కృషి చేస్తున్న సేవ్ ఎర్త్ ఫౌండేషన్ కు స్వదేశీ సంస్థాన్ ఇండియా అయోధ్య యుపి. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల...
నిరుద్యోగులైన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈనెల 29న గాజువాకలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. శ్రీనగర్లోని TSR TBK కళాశాల ప్రాంగణంలో...
చైనాతో సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోవడానికి భారత్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ సోమవారం నుంచి చైనాలో పర్యటించనున్నారు. భారత్-చైనా సరిహద్దు సమస్యపై ఇరు...
వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED అరెస్టు చేసింది. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని APSBCL మద్యం రవాణా సబ్కాంట్రాక్టును తన కుమారుడు...