25.8 C
Hyderabad
September 12, 2026
విశాఖపట్నంహోమ్

మోడీని చూసేందుకు కిటకిటలాడిన జనం!

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని మోడీని చూసేందుకు జన ప్రవాహం వస్తోంది. ఉత్తరాంధ్రకు అందున భోగాపురం కు ఏర్ పోర్ట్ రావడం తమ అదృష్టంగా చెప్పుకుంటున్నారు ఉత్తరాంధ్ర వాసులు. తమ చిరకాల వాంఛ తీరిందని, పారిశ్రామిక ప్రగతికి ఆజ్యం పోసినట్టేనని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏర్ పోర్ట్ ప్రాంగణంలో 13వేల మందితో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నీస్ బుక్ లోకి చేరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రామసందరరెడ్డి ఆ అవార్డు ను ప్రకటించారు కూడా. ఈ థింసా నృత్యాన్ని ప్రధాని మోడీ చూశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

ఒరిస్సాలో ఉపరితల ఆవర్తనంతో మారిన వాతావరణం

Satyam News

అమరావతి ఖర్చుపై వైసీపీ ఫేక్ ప్రచారం… అసలు లెక్కలు ఇవే…!!

Satyam News

సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

Satyam News

బొత్సాకు హెరిటేజ్ లీగల్ నోటీసు

Satyam News

క్షణానికో మాట మారుస్తున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

బోటు ప్రమాద బాధితుడిని పరామర్శించిన ఎంఎల్ఏ

Satyam News

Leave a Comment