విశాఖపట్నంహోమ్

మోడీని చూసేందుకు కిటకిటలాడిన జనం!

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని మోడీని చూసేందుకు జన ప్రవాహం వస్తోంది. ఉత్తరాంధ్రకు అందున భోగాపురం కు ఏర్ పోర్ట్ రావడం తమ అదృష్టంగా చెప్పుకుంటున్నారు ఉత్తరాంధ్ర వాసులు. తమ చిరకాల వాంఛ తీరిందని, పారిశ్రామిక ప్రగతికి ఆజ్యం పోసినట్టేనని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏర్ పోర్ట్ ప్రాంగణంలో 13వేల మందితో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నీస్ బుక్ లోకి చేరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రామసందరరెడ్డి ఆ అవార్డు ను ప్రకటించారు కూడా. ఈ థింసా నృత్యాన్ని ప్రధాని మోడీ చూశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

సొంత చెల్లి గుర్తు లేదా..?? రాదా…?? జగన్‌..??

Satyam News

పాల‌మూరు యూనివ‌ర్సిటీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌..!

Satyam News

నీరవ్ మోడీకి బ్రిటన్ కోర్టులో ఎదురుదెబ్బ

Satyam News

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

తెలంగాణ అగర్వాల్ సమాజ్ కార్యాచరణ ఇదీ…

Satyam News

ఒక వ్యక్తి స్వార్థం కోసమే ఈ యుద్ధం

Satyam News

Leave a Comment