విశాఖపట్నంహోమ్

మోడీని చూసేందుకు కిటకిటలాడిన జనం!

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని మోడీని చూసేందుకు జన ప్రవాహం వస్తోంది. ఉత్తరాంధ్రకు అందున భోగాపురం కు ఏర్ పోర్ట్ రావడం తమ అదృష్టంగా చెప్పుకుంటున్నారు ఉత్తరాంధ్ర వాసులు. తమ చిరకాల వాంఛ తీరిందని, పారిశ్రామిక ప్రగతికి ఆజ్యం పోసినట్టేనని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏర్ పోర్ట్ ప్రాంగణంలో 13వేల మందితో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నీస్ బుక్ లోకి చేరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రామసందరరెడ్డి ఆ అవార్డు ను ప్రకటించారు కూడా. ఈ థింసా నృత్యాన్ని ప్రధాని మోడీ చూశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

అయోధ్య నిధుల చోరీ కేసులో ఇద్దరు ఔట్

Satyam News

పోలవరం ప్రాజెక్ట్ లో సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం పరీక్షలు

Satyam News

శ్రీనివాసమంగాపురంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు

Satyam News

బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి

Satyam News

దాససాహిత్య గాయకులకు టీటీడీ నుంచి సువర్ణావకాశం

Satyam News

ఏపీకి 10 గ్రోత్‌ ఇంజన్లు… 10 నగరాల్లో అభివృద్ధి పరుగులు..!!

Satyam News

Leave a Comment