మరో ఆన్ లైన్ గేమింగ్ వెబ్ సైట్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం WinZO Games Pvt. Ltd. డైరెక్టర్లు సౌమ్యా సింగ్ రాథోర్, పవన్ నందలను...
నవంబరు 10న ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల జరిగిన కార్ బాంబు పేలుడుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో కీలక అరెస్టు చేసింది. పేలుడు సంభవించే ముందు ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకి...
ఎర్రకోట లో పేలుళ్ల తర్వాత మరో ఘటన ఢిల్లీలో జరిగింది. దాడికి సంబంధించిన వారి నివాసాలపై జరిగిన దాడుల్లో భారీగా అమ్మోనియం నైట్రేట్తో పాటు అధునాతన ఆయుధాలు స్వాధీనం అయ్యాయి. ఢిల్లీలోని క్రైమ్ బ్రాంచ్...
అక్రమ బొగ్గు తవ్వకం, రవాణా మరియు నిల్వ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఎన్ ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (ED) భారీ సోదాలు నిర్వహిస్తోంది. దుర్గాపూర్, పురూలియా, హౌరా, కోల్కతా జిల్లాల్లో మొత్తం 24 చోట్ల ఈ...
అంబులెన్స్ దగ్ధం అయిన దురదృష్టకర సంఘటనలో నవజాత శిశువు, ఒక డాక్టర్ తో బాటు మరి కొందరు మరణించారు. గుజరాత్లోని అర్వల్లి జిల్లాలో మోదాసా సమీపంలో మంగళవారం తెల్లవారుఝామున ఈ భయానక ప్రమాదం జరిగింది....
రోజువారీ కూలి పనితో జీవనం సాగించే ఒక వ్యక్తి రూ.35 కోట్లు జీఎస్టీ బకాయి పడ్డాడు….. ఆశ్చర్యంగా చూస్తున్నారా? అయితే ఇది నిజమే. మొగా జిల్లా బోహ్నా చౌక్కు చెందిన కూలీ అజ్మేర్ సింగ్...
జమ్మూ ప్రాంతంలోని నగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో దివ్వానీ రానా (Bharatiya Janata Party) గెలుపొందారు. ఆమె కుటుంబానికి చెందిన సిట్టింగ్ అసెంబ్లీ సభ్యుడు దేవేందర్ సింగ్ రానా మరణంతో ఈ...
రాజధానిలోని రెడ్ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర పేలుడులో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన నేపథ్యంలో దర్యాప్తు వేగం పెరిగింది. ఈ ఘటనలో జైష్ ఎ మోహమ్మద్ ఉగ్రసంస్థ అనుబంధాలు...
ఢిల్లీ నగరంలో సోమవారం సాయంత్రం రెడ్ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో సంభవించిన శక్తివంతమైన పేలుడులో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డ ఘటనపై పోలీసులు అప్రమత్తతను మరింతగా పెంచారు. ఈ పేలుడు రిపబ్లిక్...