Category : జాతీయం

జాతీయంహోమ్

కేరళలో భారీ విజయం సాధించిన బీజేపీ

Satyam News
శుక్రవారం జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ నేత వీవీ రాజేష్ విజయం సాధించారు. మొత్తం 101 వార్డుల్లో 50 వార్డులు గెలుచుకున్న బీజేపీ, ఒక స్వతంత్ర కౌన్సిలర్ మద్దతుతో మేయర్ పీఠాన్ని...
జాతీయంవార్తలు

అలీగఢ్ యూనివర్సిటీలో టీచర్ కాల్చివేత

Satyam News
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో (ఏఎంయూ) ఓ అధ్యాపకుడిని గుర్తు తెలియని దుండగులు తలపై కాల్చి హత్య చేసినట్లు అధికారులు ధృవీకరించారు. ఏఎంయూ ప్రాక్టర్ ప్రొఫెసర్ మొహమ్మద్ వసీం అలీ మాట్లాడుతూ, యూనివర్సిటీకి చెందిన...
జాతీయంహోమ్

బంగ్లాదేశ్ లో హిందువు హత్యపై ఢిల్లీలో నిరసన

Satyam News
బంగ్లాదేశ్‌లో ఒక హిందువును దారుణ హత్య చేసినందుకు నిరసనగా మంగళవారం వందలాది మంది వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ను ముట్టడించారు. కాషాయ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ బ్యారికేడ్లను తోసుకుంటూ...
జాతీయంహోమ్

సోనియా గాంధీ కేసు హైకోర్టు కు….

Satyam News
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై మనీలాండరింగ్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ...
జాతీయంహోమ్

కష్టకాలంలో కూలీలను ఆదుకున్న పథకాన్ని నిలిపివేసిన మోదీ

Satyam News
20 ఏళ్లుగా గ్రామీణ కూలీలను కష్టకాలంలో ఆదుకుంటున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం (నరేగా)ను మోదీ ప్రభుత్వం ఒకే రోజులో కూల్చివేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. మోదీ ప్రభుత్వం...
జాతీయంహోమ్

ఉపాధి హామీ చట్టం మార్పుపై కాంగ్రెస్ నిరసన

Satyam News
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న వార్తలపై గురువారం పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్‌ నేతలు, పలు ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం...
జాతీయంహోమ్

మోదీ, అమిత్ షాలు రాజీనామా చేయాలి

Satyam News
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
జాతీయంహోమ్

సోనియా, రాహుల్ పై ఈడీ కేసు కొట్టివేత

Satyam News
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును మంగళవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ దశలో ఈడీ...
జాతీయంహోమ్

త్వరలో జేపీ నడ్డా వారసుడి ఎంపిక

Satyam News
త్వరలో బీజేపీకి జాతీయ నూతన అధ్యక్షుడు వస్తున్నాడా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దీనికి అవును అనే సమాధానం వస్తున్నది. జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సంకేతాలు గురువారం రాత్రి స్పష్టమయ్యాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర...
జాతీయంహోమ్

గుట్టలు గుట్టలుగా రద్దయిన నోట్లు

Satyam News
ఉత్తర ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో దాడి చేసిన పోలీసులు పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అక్రమ నగదు రవాణా జరుగుతున్నట్టు వచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు దాడి...